భార్య భర్తలు అంటే కావాల్సిందే శృంగారం అని కొంతమంది అంటుంటారు. అది కూడా పెళ్లి చేసుకొనేదే దానికోసం అంటూ చాలా మంది  అంటారు కూడా. అలాంటి పెళ్లి  చేసుకున్నాక భార్యను సుఖ పెట్టలేదని ఓ భార్య కేసు పెట్టింది. తనకు శారీరక సుఖాన్ని ఇవ్వలేదంటూ  భర్త ను అడిగితే అతను మండిపడుతున్నారని ఆమె వెల్లడించింది. 

 


వివరాల్లోకి  వెళితే.. అహ్మదాబాదులోని దనిలిమ్దా నివాసి అయిన 22 ఏళ్ల మహిళతో సర్కేజీలో  నివసించే  ఓ వ్యక్తితో 2016లో వివాహమైంది. మొదట్లో భార్యా భర్తలు ఇద్దరూ చాలా అన్యూన్యంగా ఉన్నారు. వారికి 2018లో తొలి సంతానం కలిగింది. ఇక బిడ్డ పుట్టాక భర్తలో మార్పు వచ్చిందంటూ మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. గత కొన్ని నెలలుగా భర్త తనతో శృంగారంలో పాల్గొనడం లేదని భార్య అందరికి  చెప్పేసిందట. ఇదే విషయమై వారిమధ్య పలుమార్లు వాగ్వాదం కూడా జరిగినట్లు చెప్పింది.

 

ఈ విషయం పై చాలా రోజులుగా వారిద్దరి మధ్య గొడవలు  కూడా ఎక్కువగా జరిగేవట.. తన కోరికను తీర్చాలంటూ మొండి పట్టు పట్టుకునేదట  దానితో  విసిగి పోయిన భర్త ఆమె పై చాలా సార్లు కూడా చెయ్యి చేసుకున్నాడట. విసిగిపోయిన భర్త ఇంట్లో వాళ్లకు చెప్పడంతో వాళ్ళు కూడా ఆమెపై చెయ్యి చేసుకోవడం నానా హింసలకు గురిచేసేవారట. ఆ భాదలు భరించలేక ఆమె పోలీసులను ఆశ్రయించిదట. 


 

శృంగారం కోసం తన కోడలు గట్టిగా డిమాండ్ చేస్తుండటంతో  తన కొడుకు ఇళ్లును విడిచి వెళ్లిపోయాడని మహిళ అత్తమామలు చెబుతున్నారు.ఈ విషయం పై అత్తమామలు చెయ్యోయ్ చేసుకున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు పెళ్లి జరిగి తను అత్తగారి ఇంట్లో కాలు పెట్టినప్పటి నుంచి అత్తమామలు తనను ఏదోరకంగా వేధించేవారిని ఫిర్యాదు చేసింది మహిళ. కొన్ని సందర్భాల్లో కొట్టేవారిని కంప్లయింట్ ఇచ్చింది. అయితే కొందరి దగ్గర తన భర్త అప్పుచేశాడని ఆ ఒత్తిడి తనపై ఉందని మహిళ చెప్పింది. ఈ క్రమంలోనే బిడ్డను కూడా పట్టించుకోవడం మానేశాడని ఆమె వెల్లడించింది. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: