స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సినిమా అల వైకుంఠపుర ములో సినిమాలో నటిస్తున్నారు..మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై చిత్ర యూనిట్ భారీ అంచనాలు పెట్టుకున్నారు .. అది కూడా బన్నీ రెండేళ్లు గ్యాప్ తీసుకొని మరి చేస్తున్నా ఈ సినిమా అందరిలోనూ ఆశలు  రేపుతుంది..

 

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అరవింద్‌, రాధాకృష్ణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.కాగా థమన్ అందించిన పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. ఇటీవల విడుదలైన టీజర్ తాజాగా విడుదలయిన ట్రైలర్  ఆద్యంతం ఆకట్టుకుంది... ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా కోసం  బన్నీ అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమాలో సామజవరగమనా పాట , రాములో రాములా పాటలు యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే సినిమా రిలీజ్ విషయంలో చిత్రయూనిట్ దాగుడుమూతలు ఆడుతున్నారు. 

 

ముందుగా ఈ సినిమాను జనవరి 12న విడుదల చేయాలని  చేశారు. ఈ సినిమాకు పోటీగా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు  సినిమా కూడా రిలీజ్ అవుతుండటంతో  నిర్మాతలు టెన్షన్ పడ్డారు. రెండు సినిమాలు ఒకే రోజు విడుదలకు పోటీ పడ్డాయి.ప్రమోషన్స్ విషయం లోను వెనక్కి తగ్గలేదు  దాంతో నిర్మాతలు కూర్చొని చేర్చించి ఒక సంధిని కుదిర్చారు. దాంతో మహేష్ సినిమా ఒక రోజు ముందుకు వెళ్ళింది. మొత్తానికి అసలు సిలాష్తయిన 

 

తాజాగా  విడుదల అయిన ఈ చిత్రం బన్నీ కెరియర్ ను వెనక్కీ తిరిగి తిసుకోచెలా ఉందని అర్థమవుతుంది.. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన రెండు సినిమాలు ఎంతగా ఆకట్టుకున్నాయి అన్న విషయం తెలిసి తెలిసిందే ఆ సినిమాలు పూర్తిస్థాయిలో విజయాన్ని అందుకున్నాయి.. అందుతున్న సమాారం ప్రకారం ఈ సినిమా హిట్ అని టాక్ అందుకుంటుంది మన అనే టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి: