జయం వంటి మంచి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన హీరో నితిన్ ఎం చేసిన కూడా అవి బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలుస్తాయి.. ఇకపోతే ఎన్నో సినిమాలలో నటించి కూల్ హీరోగా మంచి మార్కులు అందుకున్న  ఈ హీరో వరుస సినిమాలలో నటిస్తూ వస్తున్నాడు.. అయితే అ ఆ సినిమా తర్వాత మరే సినిమా అతనికి హిట్ నీ అందించలేదు..కథల ఎంపిక విషయంలో కొంచం విషయంలో కొంచం గ్యాప్ తీసుకున్నా ఈ హీరో ఇప్పుడు మరో సినిమాలో నటిస్తున్నారు..

 

వెంకీ కుడుమల దర్శకత్వంలో ఈ చిత్రం రూపందుతోంది.. ఈ సినిమాలో రష్మిక మండన్న హీరోయిన్ గా నటిస్తుంది..ఇది ఇలా ఉండగా ఇప్పటివరకు చిత్రీకరణలో బిజీగా ఉన్న ఈ చిత్రం తాజాగా చిత్రీకరణ రెండో షెడ్యుల్ ను కూడా పూర్తి చేసుకుంది..హీరో నితిన్​ నటిస్తున్న 'భీష్మ' సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ విషయమై ట్వీట్ చేసిన 

 

 

ఇది ఇలా ఉండగా..ఇతడు.. తన భావోద్వేగాన్ని అదుపు చేసుకోలేకపోయాడు. చిత్రీకరణ ముగియడం తనకు చాలా బాధ కలిగించిందని, అదే సమయంలో ఓ మంచి చిత్రంలో నటించినందుకు గర్వంగా అనిపించిందని రాసుకొచ్చాడు. త్వరలో అందరం మళ్లీ కలిసి పనిచేద్దామని అన్నాడు..మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతమందించాడు. 'ఛలో' ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వం వహించాడు. సితార ఎంటర్​టైన్​మెంట్స్ పతాకంపై వంశీ నిర్మించారు. మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం...

 

 

నిన్న చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం పై ట్వీట్ చేస్తున్న హీరో నితిన్ స్పందించి పోస్ట్ చేశాడు.. ఈ సినిమా ఎమోషనల్​ జర్నీ అని అన్నాడు. అయితే నేడు ఈ సినిమా నుంచి రెండో పాటను సోషల్‌ మీడియాలో విడుదల చేసింది చిత్రబృందం. 'వాటే వాటే వాటే బ్యూటీ.. నువ్వు యాడా ఉంటే అడ్నే ఊటీ' అంటూ సాగే ఈపాట ప్రొమోను ఇటీవల విడుదల చేయగా.. నేడు పూర్తి లిరికల్‌ పాటను అభిమానుల ముందుకు తీసుకొచ్చింది... ఆ సాంగ్ ప్రేక్షకుల్లో బాగా దూసుకుపోయింది..అయితే ఫిబ్రవరి 21కి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది...

 

మరింత సమాచారం తెలుసుకోండి: