టాలీవుడ్ ఇండస్ట్రీలో కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాలో హీరోయిన్ గా నటించిన కియారా అద్వానీ మొదటి సినిమాతోనే అందరినీ ఆకట్టుకొంది. భరత్ అనే నేను సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవటంతో కియారా అద్వానీ పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగింది. ఆ తర్వాత వెంటనే బోయపాటి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమాలో చాన్స్ అందుకుంది.

 

అయితే సినిమా అట్టర్ ఫ్లాప్ అవడంతో వెంటనే కెరీర్ డౌన్ ఫాల్ అవ్వకుండా బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో అర్జున్ రెడ్డి రీమేక్ సినిమా కబీర్ సింగ్ సినిమాలో షాహిద్ కపూర్ కి హీరోయిన్ గా నటించింది.బాలీవుడ్లో అదిరిపోయే బోల్డ్ క్యారెక్టర్ల తరహాలో సినిమాలు చేస్తూ హాట్ హీరోయిన్ అనిపించింది. దీంతో కియారా అద్వాని కి బోల్డ్ క్యారెక్టర్ ఇమేజ్ బాలీవుడ్ లో పడిపోయింది.

 

ముఖ్యంగా నెట్ఫ్లిక్స్ కోసం చేసిన లస్ట్ స్టోరీస్ చిత్రంలో ఆమె చేసిన వైబ్రేటర్ సీన్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపింది. ఇటువంటి నేపథ్యంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో అందాల ఆరబోతలో ముందుండే  దీపిక పదుకోన్, కత్రినా కైఫ్, దిశా పాట్ని, ఆలియా భట్ ఇలాంటి హీరోయిన్లను తలదన్నే విధంగా  బోల్డ్ గా కనిపించాలని కియారా  భావిస్తున్నట్లుంది. ఇందువల్లనే అనుకుంటా ఇటీవల ఓ క్యాలెండర్ ఫోటో షూట్ కోసం ఆమె ఆకు చాటు చూపించిన అందాలు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.

 

కియారా అద్వానీ ఆకు చాటు అందాల ఫోటోలు చూసి చాలామంది ఫిదా అవుతున్నారు. అయితే ఇంత మరీ బరితెగించే విధంగా కియారా అద్వానీ ఫోటో షూట్ చేయడం వెనుక అసలు కారణం...మరింతగా బాలీవుడ్ ఇండస్ట్రీలో బోల్డ్ కంటెంట్ సినిమాల కోసమే అని అంటున్నారు బాలీవుడ్ నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: