తెలుగు టెలివిజన్ రంగంలో బాగా పాపులర్ సంపాదించిన కామెడీ షో జబర్దస్త్ షో. ఈ షోలో యాంకరింగ్ చేసి మంచి పాపులారిటీ సంపాదించుకుంది యాంకర్ రేష్మి. ఎనర్జిటిక్ యాంకరింగ్ మరియు హాట్ హాట్ అందాలతో పాటుగా కుర్రకారు గుండెలను రెచ్చగొట్టే విధంగా దుస్తులు వేసి తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. జబర్దస్త్ షో కి యాంకర్ గా పని చేసిన అనసూయ ఎంత పేరు సంపాదించుకుందో అదే స్థాయిలో పేరు సంపాదించింది రేష్మి. ఒక పక్క టెలివిజన్ షోలు చేస్తూ మరో పక్క సినిమా రంగంలో కూడా దూసుకుపోతుంది. దీంతో భయంకరమైన అవకాశాలు అందుకుంటున్న యాంకర్ రేష్మి ఇండస్ట్రీలో ఒక్క జబర్దస్త్ షో దెబ్బకే కోటీశ్వరురాలు పాపులర్ యాంకర్ గా పేరు సంపాదించడం జరిగింది.

 

ఇటువంటి తరుణంలో యాంకర్ రేష్మి తాజాగా రియల్ ఎస్టేట్ రంగం లోకి దిగినట్లు ఇండస్ట్రీలో వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. విషయంలోకి వెళ్తే రష్మీ సొంత ఊరు విశాఖపట్టణంలో కొన్ని వందల ఎకరాలు కొన్నట్లు వార్తలు ఈ మధ్య ఎలక్ట్రానిక్ మీడియాలో సోషల్ మీడియా లో వినపడుతున్నాయి. కాగా కొన్న భూములను రేష్మి రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టినట్లు...ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైజాగ్ నగరాన్ని రాజధానిగా ప్రకటించడంతో...రేష్మి చాలా తెలివిగా సొంత ఊరిలో కొన్న భూములను రియల్ ఎస్టేట్ లో అదేవిధంగా వ్యవసాయ రంగంలో పెట్టి రావాలి సంపాదించడానికి రేష్మి పూనుకున్నట్లు సమాచారం.

 

ప్రస్తుతం సినిమాల పరంగా పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఒకపక్క యాంకరింగ్ చేస్తూనే మరోపక్క రియల్ ఎస్టేట్ మరియు వ్యవసాయం చేయటానికి యాంకర్ రేష్మి విశాఖపట్టణం లో కొన్ని వందల ఎకరాల భూములు కొన్నట్లు వినబడుతున్న టాక్. దీంతో ఈ వార్త తెలుగు సినిమా రంగంలో మరియు సోషల్ మీడియాలో బాగా వైరల్ న్యూస్ గా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: