శ్రీదేవి అంటే చాలు.. అతని శరీరంలోకి ఓ శక్తి వస్తుంది.. మళ్లీ జన్మలో ఎవరిలా పుట్టాలి అనుకుంటున్నావు అంటే చాలు.. బహిరంగానే ''బోణి కపూర్'' లా పుట్టాలి అనుకుంటున్నా అని చెప్పేస్తాడు. ఆలా అని బోణి కపూర్ పై ప్రేమతో కాదు శ్రీదేవిపై ప్రేమతో.. బోణి కాపుర్ లా పుడితే శ్రీదేవిని వచ్చే జన్మలో అయినా పెళ్లి చేసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో బోణి కపూర్ లా పుట్టాలి అనుకుంటాడు.
ఇకపోతే.. శ్రీదేవి అంటే పది చచ్చిపోతాడు ఈ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఎప్పుడైనా వాళ్ళని వాళ్ళు బహిరంగంగా తప్పుగా చెప్పుకొని.. తిట్టుకొనే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది రామ్ గోపాల్ వర్మనే.. ఎవరైనా ఎదవా అని మిమ్మల్ని అంటే మీరు కొట్టడానికి వెళ్లారు? కానీ రామ్ గోపాల్ మాత్రమే నేను వెధవని అని చెప్పుకుంటాడు.
ఒక్క అతన్ని అతనే కాదు.. ఎవరైనా తప్పు చేసిన.. ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళను కూడా ఎదవా అనే అంటడు ఈ రామ్ గోపాల్ వర్మ.. కారణమా అతనికి ఉన్న పిచ్చి అలాంటిది. అందుకే ఎప్పుడు వివాదాల్లో మునిగి తేలుతుంటాడు.. సరే ఇది పక్కన పెడుదాం.. ఈ లాఫుట్ వెధవని అని ఎప్పుడు తిట్టుకున్నాడో తెలుసా? గత సంవత్సరం..
గత సంవత్సరం ఆమె మరణించిన రోజు రామ్ గోపాల్ వర్మ ఆమె జ్ఞాపకార్ధం ఓ ఫోటోను షేర్ చేశాడు.. ఆ ఫొటోలో ఒక్క బాలయ్య తప్ప అప్పట్లో టాలీవుడ్ ఏలిన ముగ్గురు హీరోలు ఉన్నారు.. వారు ఎవరంటే వెంకటేష్, చిరంజీవి, శ్రీదేవి, నాగార్జున. ఆ ఫొటోలను షేర్ చేసి అతనిలో నిజాయితీ గురించి చెప్పుకొచ్చాడు వర్మ..
Left and right hands lo glasslu vunnai ..madhayalo vunna valla hands lo vunnavevo dhasthunnaru sridevi garu hands rende free ga kanapaduthunnai..Yendhukante nijayathee kevalam naalonoo nagarjunakinoo ,sridevilonoo maatrame vundhi kaabatti pic.twitter.com/Ts41qzagpf
— ram gopal varma (@RGVzoomin) February 23, 2019
ఆ ఫోటోను షేర్ చేస్తూ ''లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్లో గ్లాసులు ఉన్నాయి. మధ్యలో ఉన్న వాళ్ల హ్యాండ్స్లో ఉన్నవేవో దాస్తున్నారు. శ్రీదేవి గారి రెండు హ్యాండ్స్ ఫ్రీగా కనబడుతున్నాయి. ఎందుకంటే నిజాయితీ కేవలం నాలో, నాగార్జున, శ్రీదేవిలో మాత్రమే ఉంది కాబట్టి'' అంటూ ఓ ట్విట్ చెయ్యగా..
Chivari left lo vunna maha lafoot vedhavani nene ..Naa glaasu nenu nijaayatheeparunni kaabatti nenu daayatledhu ..Kontha mandhi daasthunnaru ..Anthe Theda pic.twitter.com/26L7IgMICv
— ram gopal varma (@RGVzoomin) February 23, 2019
కాసేపటికి మరో ట్విట్ చేశాడు.. ''చివరి లెఫ్ట్లో ఉన్న మహా లఫూట్ వెధవని నేనే.. నా గ్లాసు నేను నిజాయితీ పరుడ్ని కాబట్టి దాయడం లేదు. కొంత మంది దాస్తున్నారు'' అంటూ ట్విట్ చేశారు.. అప్పట్లో ఈ ట్విట్ తెగ వైరల్ అయ్యింది... ఈరోజుకు శ్రీదేవి మృతి చెంది రెండు సంవత్సరాలు అయ్యింది.