విశాఖపట్టణం వ్యభిచార గ్రహంపై పోలీసులు తనిఖీ చేయగా వ్యబిచారం చేస్తూ పట్టుబడ్డారు జబర్దస్త్ ఆర్టిస్టులు. దీంతో పోలీసుల రైడింగ్ లో వీళ్ళు దొరకడంతో ఈ వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. జబర్దస్త్ లో దొరబాబు మరియు పరదేశి అనే ఇద్దరు ఆర్టిస్టులు ఈ రైడింగ్ లో దొరికినట్లు వార్తలు వినబడుతున్నాయి. కాగా వీరిలో దొరబాబు అనే ఆర్టిస్ట్ ముందు నుండి అడల్ట్ మూవీస్ లో నటించిన చరిత్ర ఉంది. దీంతో చాలా సార్లు జబర్దస్త్ కామెడీ షో లో స్టార్ కమెడియన్ హైపర్ ఆది దొరబాబు ని టార్గెట్ చేస్తూ దారుణమైన పంచులు కూడా వేయడం జరిగింది. కాగా దొరబాబు చొరవతోనే పోలీసులు ఈ రైడింగ్ చేసినట్లు దీంతో పరదేశి కూడా దొరికినట్లు వార్తలు వస్తున్నాయి.

 

విశాఖపట్నంలోని మాధవ దారిలో ఉన్న ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం మేరకు పోలీసులు చేసిన ఈ దాడుల్లో జబర్దస్త్ ఆర్టిస్టులు దొరబాబు, పరదేశీ లతో మొత్తం కలిపి ఏడు మందిని విటులను అరెస్టు చేయడం జరిగింది. వీరిని ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

 

ముందునుండి దొరబాబు మరియు పరదేశి ఇద్దరికీ అడల్ట్ మూవీ రంగంలో ఎక్కువ అనుభవం ఉంది అని ఇండస్ట్రీలో తెలిసిన, మల్లెమాల మీడియా ఎంకరేజ్ చేస్తూ జబర్దస్త్ షోలో కొనసాగించడం సిగ్గుచేటు...ఇండస్ట్రీకే కాదు మరియు టెలివిజన్ రంగానికి కూడా ఇది మాయని మచ్చ లాంటిది అంటూ తాజాగా దొరబాబు మరియు పరదేశి పట్టుబడటం పై వస్తున్న వార్తలపై విమర్శలు వినబడుతున్నాయి. ఇలా వ్యభిచార గృహాలకు వెళ్లే చరిత్ర ఉందని అనుమానం కలిగిన వారిద్దరిని ఇంకా జబర్దస్త్ లో కొనసాగితే….మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ సంస్థకే మాయని మచ్చగా మిగిలిపోతుందని...ఇలాంటి వాళ్లను షోలో కి తీసుకోకూడదని సోషల్ మీడియాలో నెటిజన్లు డిమాండ్ చేస్తున్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: