బాలీవుడ్ ప్రపంచంలో హీరోయిన్లు గురించి ప్రత్యేకించి ప్రస్తావించవలసిన అవసరం లేదు. 5 పదులు పైపడిన భామలు కూడా మెరిసిపోతూ వుంటారు. అక్కడ జరిగే గ్లామర్ షోలు గురించి అయితే అందరికి తెలిసినదే. ఇక 'షరయు' అనే పేరు వినగానే ప్రతి తెలుగు ప్రేక్షకుడు మదిలో మెదిలే సినిమా బద్రి. 20 ఏప్రిల్ 2000 నాడు విడుదలైన బద్రి సినిమా ఎలాంటి ప్రభంజనాలు సృష్టించిందో తెలిసిన విషయమే. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన నటించిన అమీషా పటేల్ అందానికి అప్పట్లో కుర్రాళ్ళు ఫిదా అయిపోయారంటే అతిశయోక్తి కాదు. 

 

IHG

 

అప్పుడంటే యవ్వనస్తురాలు.. మెరిసిపోతూ ఉంటుంది.. కానీ ఇప్పుడు 40 దాటిన అంటి అయిపోయింది. అలాంటి గ్లామర్ ఇపుడు తగునా.. అంటే, ఆమె ఇటీవల జరిపిన ఫోటో షూట్ చుసిన ఎవరికైనా అనిపిస్తుంది... ఆమె అందం యొక్క కాలం ఆగిపోయిందని.. అవును మరి.. ఇప్పటికి కూడా అదే సొగసుతో నిగ నిగలాడుతూ మెరిసిపోతుందామె.. బాలీవుడ్‌లో ‘కహో నా ప్యార్ హై’ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ అందాల భామను దర్శకుడు పూరి జగన్నాథ్ తెలుగు ప్రేక్షకులకు బద్రితో పరిచయం చేశారు.

 

IHG

 

ఇక తరవాత ‘నాని’, ‘నరసింహుడు’, ‘పరమవీరచక్ర’ సినిమాల్లో నటించి మెప్పించినది. 2017లో వచ్చిన అమీషా పటేల్ తెలుగులో చేసిన సినిమాలు తక్కువే అయినా తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకుంది. సినిమాలతో, బిజినెస్ తో ఎల్లపుడూ బిజీగా ఉండే అమీషా పటేల్ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ అభిమానులకు సెగలు పుట్టిస్తుంది. 

 

IHG

 

ఇక 43 ఏళ్ల వయసులోనూ వర్కౌట్స్ చేస్తూ మంచి ఫిజిక్‌ను మెయింటైన్ చేయడం ఆమె సొంతం. ఈ వయసులో కూడా అమీషా పటేల్ హాట్ హాట్ లుక్స్ తో అభిమానులకు ఫుల్ ఖుషి చేస్తోంది. ఇంకా.. మలైకా అరోరా, శిల్పా శెట్టి వంటి తారలు ఇప్పటికీ ఫిట్ నెస్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ నేటి హీరోయిన్లకు మంచి పోటీ ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: