దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రాం చరణ్, జ్యూనియర్ ఎన్.టి.ఆర్ ఆర్.ఆర్.ఆర్ సినిమా ష్యూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసినదే. అయితే ఇది నిజంగా మంచి కాంబినేషన్.  ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. ఈ సినిమాలో రాం చరణ్ అల్లూరి సీతా రామ రాజు పాత్రలో నటించనున్నాడు. అయితే మంచు మనోజ్ అహం బ్రహ్మాస్మి వద్ద చిన్న పూజకి వెళ్తే అక్కడ రాం చరణ్ భారీ ఎంట్రీ ఇచ్చాడు.
 
 
IHG
 
 
ఫ్యాన్స్ అంతా రాం చరణ్ ఎంట్రీకి గోల పెట్టించారు. చరణ్ ని చూసి అంతా ముగ్ధులయ్యిపోయారు. ఆ హైదరాబాద్ ప్రైవేటు స్టూడియో లో రాంచరణ్ వెళ్ళి ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ ఫ్యాన్స్ రాం చరణ్ ని చూసి సైలెంట్గా ఉండలేదు  ఆ ఎంట్రీతో..... తన ఆర్.ఆర్.ఆర్. లుక్ కనిపించింది. పెద్ద పెద్ద మీసాలతో రాం చరణ్ అక్కడికి వచ్చాడు. అయితే అక్కడ మంచు వాళ్ళ కుటుంబంతో, అభిమానులతో సమయం గడిపాడు రాం చరణ్.
 
IHG
 
 
అలానే జ్యూనియర్ ఎన్.టి.ఆర్. కొమరం భీం పాత్రలో కనిపించనున్నాడు. కేవలం తెలుగు స్టార్స్ మాత్రమే కాక బాలీవుడ్ నుండి అజయ్ దేవగన్, అలియాభట్ కూడా ఈ సినిమాలో నటించనున్నారు. అలానే కొంత మంది ఫారన్ నటులు కూడా ఆర్.ఆర్.ఆర్. సినిమాలు నటించబోతున్నారు. ఇంగ్లీష్ యాక్టరస్స్ ఒలీవియా మోరిస్స్ జెన్నిఫర్ పాత్రలో నటించనుంది.
 
IHG
 
 
అలిసన్ డోడి మరియు రే స్టేవిన్సన్ విలన్స్ పాత్రలో నటించనున్నారు. ఈ భారీ చిత్రం 350 కోట్లతో రూపొందించడం జరుగుతోంది. అయితే గతంలో విడుదలపై అనేక మాటలు వినిపించాయి. మరి ఇప్పుడు విడుదల కాలేదు అని అభిమానులు బాధ పడ్డారు ఆ సంగతి తెలిసి. కానీ ఈ చిత్రం జనవరి 8, 2021 లో తెరపై కనపడబోతోంది. అప్పటి వరకు ఆగక తప్పదు. ఇవే ఆర్.ఆర్.ఆర్ పై తాజా విశేషాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: