తెలుగు ఇండస్ట్రీ లో ఇప్పుడు కరోనా కష్టాలు వచ్చి పడ్డాయి. టాలీవుడ్ కరోనా కష్టాలు మాములుగా లేవు.. ఇప్పటికే మెగా స్టార్ చిరంజీవి.. కొరటాల శివ కాబినేషన్ లో ఆచార్య మూవీ వస్తుంది.  చిత్రం ఇప్పుడు వాయిదా వేస్తున్నట్టు మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఇక టాలివుడ్ లో ఏంతో మంది టెక్నీషియాన్ కుటుంబాలు. సాంకేతిక వర్గం పని చేస్తుంటారు.. వారి కుటుంబాల క్షేమమాం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు చిరు తెలిపారు. అంటే కాదు తెలంగాణా సీఎం కెసిఆర్ తీసుకున్న నిర్ణయం కూడా ఏంతో గొప్పగా ఉందని అన్నారు. అంతే కాదు ఎప్పుడు సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్నా ఓ మూవీ కూడా ఎప్పుడువాయిదా పడబోతున్నట్టు సమాచారం.  

 

ఇప్పటికే సుకుమార్ అల్లు అర్జున్ కాంబినష లో ఆర్య, ఆర్య 2 వచ్చాయి. చాల కలం తరువాత వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ అవుతుంది. ఈ మూవీ లో అల్లు అర్జున్ మాస్ లుక్ తో కనిపించ బోతున్నాడట.  ఇప్పటికే చిత్రంఫై బారి అంచనాలు పెరిగి పోయాయి. ఇదిలా ఉంటె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న వాకిలీ సాబ్ చిత్రం కూడా వాయిదా పడే సూచనా ఉన్నట్టు సమాచారం. కరోనా ఎఫెక్ట్ వల్లా ఎన్నో చిత్రాలు వాయిదా పడుతున్నాయి. మరోవైపు నిర్మాతలు ఏంతో నష్టపోతున్నారు.

 

కానీ కరోనా ప్రభావం వాల్లా టాలీవుడ్ కి సినిమా కష్టాలు తప్పడం లేదు. మరోవైపు టాలీవుడ్ లోనే కాదు ఇతర భాషల్లో కూడా కరోనా ఎఫక్ట్ చాల ఉన్నట్టు సమాచారం.  ప్రస్తుత పరిస్తు లొ  సాదమైనత వరకు షూటింగ్ లు అన్ని వాయిదా వేసుంకుంటే బెట్టారు అని అనుకుంటున్నారు.కాకపోతే చిత్రాలు వాయిదా వేసుకుంటే బారి నష్టాల తో ఇండస్ట్రీ కుదేలు అవుతుందని భావిస్తున్నారు. మరి కరోనా కష్టాలు ఎప్పుడు తీరి పోతాయో అని ఎదురు చూస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: