బాలీవుడ్ ఇండస్ట్రీలో సైఫ్ ఆలీ ఖాన్ కి మంచి క్రేజ్ ఉంది. ఆయనకు ఎంత క్రేజ్ ఉందో అంతే స్థాయిలో ఆస్తి కూడా ఉందని ఇటీవల తేలింది. వాస్తవానికి పటౌడీ రాజుల వంశానికి చెందిన చెప్పాలి కానీ ప్రస్తుతం పట్టాభిషిక్తుడై రాజుగా నియమితుడయ్యాడు. చాలా కాలం తర్వాత సైఫ్ ఆలీ ఖాన్ దశాబ్దాల పాలన అనంతరం పటౌడీల వంశంలో చివరివాడిగా పేరొందాడు. అయితే ఇప్పుడు వంశ వారసుడు సైఫ్ ఆలీ ఖాన్ కి తాజాగా వంశ రాజరికం దక్కింది. అవును పటౌడీల వంశ వారసుడు సైఫ్ మాత్రమే. భారతదేశంలో పటౌడీల వంశంలోని పూర్వికులు కొన్ని దశాబ్దాల కిందట  పరిపాలన చేసినప్పుడు ప్రఖ్యాతుల తో పాటు ఆస్తులను కూడా సంపాదించుకోవడం జరిగింది. స్వాతంత్ర్యానికి ముందు చివరిగా పటౌడీల వంశ రాజు ఇఫ్తీకర్ అలీఖాన్.

 

ఈయన పరిపాలనలో ఆస్తులతో పాటు భారీ అంతస్తులను కూడా తన వంశానికి నిర్మించుకున్నారు. నిర్మించుకున్న భవనాలలో అంతస్తుల్లో ఒకటి గుర్గావ్ లోని పటౌడీ ప్యాలెస్. రాజవంశీయుల ప్యాలెస్ కాబట్టి సుమారుగా 15ఎకరాల విస్తీర్ణంలో ఉంటుందని సమాచారం. ఎంతో అద్భుతమైన నిర్మాణ శైలితో పదుల సంఖ్యలో ప్రజలు కలిగిన ఈ భవనం పటౌడీలకు వారసత్వ సంపదగా వస్తుంది. దీని విలువ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు. అంచనాలు బట్టి దీని విలువ 800కోట్ల వరకు ఉంటుందని చెప్పుకొస్తున్నారు.

 

అంతటి విలువ కలిగిన పటౌడీ ప్యాలెస్ రీసెంట్ గా ali KHAN' target='_blank' title='సైఫ్ అలీఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సైఫ్ అలీఖాన్ కు వారసత్వ సంపదగా దక్కింది. దీంతో ఒక్కరాత్రిలోనే ఎనిమిది వందల కోట్లు సంపాదించిన హీరో గా బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయ్యాడు. ఈ విషయం తెలుసుకొని వామ్మో అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు.  ప్రాపర్టీ పరంగా సైఫ్ అలీ ఖాన్ ఓవర్ నైట్ లోనే కోట్లు కొల్లగొట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: