ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా భయంతో వణికిపోతుంది. ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. మన దేశంలోనూ దీని ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంది. ఇప్పటికే ఇండియాలో 300 లకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కావటంతో దేశవ్యాప్తంగా హై ఎలర్ట్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సెలబ్రిటీలు ఫాలోవర్స్‌కు అభిమానులకు జాగ్రత్తలు తెలియజేస్తున్నారు. ఈ నేపధ్యంలో సాహో బ్యూటీ ఎవ్లిన్‌ శర్మ కూడా తన ఫాలోవర్స్‌కు సందేశాన్నిచ్చింది.

 

ఓ బీచ్‌ లో పడుకొని ఎద అందాలు ఆరబోస్తూ హాట్ హాట్‌ గా సోషల్ మెసేజ్‌ ను ఇచ్చింది ఇవ్విన్‌. `బయటకు అడుగు పెట్టలేక మీ స్వతంత్య్రాన్ని కోల్పోయినట్టుగా  ఫీల్ అవుతున్నారా లేక జాతీ కోసం మిమ్మల్ని మీరు నియంత్రించుకొని సేవ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారా.?`అంటూ కామెంట్ చేసింది. అయితే ఇవ్లీన చేసిన కామెంట్ పెద్దగా ఆక్టటుకోకపోయినా ఆమె పోస్ట్ చేసిన ఫోటో మాత్రం నెటిజెన్ల దృష్టిని ఆకర్షిస్తుంది.

 

2006లో హాలీవుడ్ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన ఇవ్లీన్ తరువాత బాలీవుడ్‌ లో అడుగుపెట్టి ఆకట్టుకుంది. ఎక్కువల హాట్ హాట్ క్యారెక్టర్స్ చేసే ఈ భామ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన సాహో సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించింది. అయితే ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం తెగ యాక్టివ్‌గా ఉంటోంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Do you feel compromised in your freedom by not being able to step outside today? Or are you happy to do the community a service by staying in, whether you have #covid19 or not? 🏡 #stayhome #selfisolation #imposedquarantine #jantacurfew

A post shared by Evelyn Sharma (@evelyn_sharma) on

మరింత సమాచారం తెలుసుకోండి: