కరోనా వైరస్.. ఇప్పుడు ప్రపంచ దేశాలన్ని గడ గడలాడిస్తోంది. కేవలం ఒక్క చైనాలోనే లెక్కపెట్టడానికి వీలులేనంతగా ప్రజలు నిముషాల వ్యవధిలోనే ప్రాణాలు విడుస్తున్నారు. ఈ కరోనా వైరస్ చైనాలో పుట్టింది అనేకంటే బయోలాజికల్ ల్యాబ్ లో సృష్ఠించారు. అయితే చైనా వాళ్ళు ఈ కరోనా వైరస్ ని సృష్ఠించింది ఎందుకో తెలిస్తేనే అక్కడ ఉన్న వాళ్ళకి చమటలు పట్టేస్తాయి. ప్రస్తుతం ఈ వైరస్ ఇటలీ, స్పెయిన్, అమెరికా, ఫ్రాన్స్ దేశాలతో భారత దేశంలో విస్తృతంగా వ్యాపిస్తోంది. చైనాలో ప్రస్తుతానికి కరోనా ని వ్యాపించకుండా కట్టడి చేస్తున్నప్పటికి ఇంకా గుట్టలు గుట్టలు గా శవాలు పడి ఉంటున్నాయి.

 

ఇక కరోనా వైరస్ చైనాలోని వూహాన్ నగరంలో పుట్టి ప్రపంచాలన్నిటికి పాకుతోంది. అత్యంత ప్రాణాంతకమైన ఈ కరోనా ని చైనా వాళ్ళు అన్ని దేశాలలోని ప్రజలను చంపడానికే కనుగొన్నప్పటికి అది ముందుగా మహా దారుణంగా ప్రభావం చూపించింది మాత్రం చైనా ప్రజలమీదే. చైనా వాళ్ళు వ్యూహాన్ లో ముందుగా కరోనా సోకిన వ్యక్తిని కనుక్కున్నప్పటికి అసలు వాళ్ళ లక్ష్యం అమెరికా తో పాటు భారత దేశం లోని ప్రజలనే చంపడం లక్ష్యం గా పెట్టుకున్నారు. ఇది పూర్తిగా కుట్రపూరితమైన వ్యూహమనే చెప్పాలి. 

 

ఇక ఈ కరోనా వైరస్ గురించి ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్పుకుంటున్నప్పటికి మాట్లాడుకుంటున్నప్పటి చైనా వాళ్ళు ఈ వైరస్ ని సృష్ఠించడం వెనకున్న అసలు వ్యూహం, లక్ష్యం తెలిస్తే సామాన్యుడి దగ్గర్నుంచి ప్రధాన మంత్రుల వరకు నిర్ఘాంతపోయో విషయం బయటపడిందని తెలుస్తుంది. ది ఐస్ ఆఫ్ డార్క్‌నెస్ అన్న బుక్ లో చైనా వాళ్ళు ఈ వైరస్ ని ఎందుకు కనుకూన్నారో ఎప్పుడు ప్రయోగించాలనుకున్నారో స్పష్ఠంగా రాసి ఉంది. ఈ బుక్ 1981 లో పబ్లిష్ చేశారు. ఈ బుక్ లో రాసున్న దాని ప్రకారం వ్యూహాన్ అన్న చిన్న నగరంలో ఈ కరోనా వైరస్ ని ఒక బయోలాజికల్ ల్యాబ్ లో దాచి ఉంచారు. దీన్ని చైనా లో ఉన్న జనాభాలోని పేద ప్రజలని తగ్గించేందుకు ఒక అద్భుతమైన శక్తిగా 2019 - 2020 లో ఉపయోగించుకోవాలన్నది వీళ్ళ అసలు ఉద్దేశ్యం. 

 

అయితే ఈ విషయాన్ని వ్యూహాన్ 400 కరోనా అన్న పేరు ఒక బుక్ ని రాసి దాచి ఉంచారు. ఈ వైరస్ ని ఆ తర్వాత చైనాలోని పేద జనాభాని తగ్గించేందుకు ఒక జీవ ఆయుధంగా ల్యాబ్ లో భద్రపరచారు. కాని ఆ వైరస్ చైనాలోని చిన్న నగరం లో పుట్టి మొత్తం ప్రపంచాన్నే నాశనం చేస్తోంది. అత్యంత ప్రమాధకరమైన ఈ వైరస్ నిముషాల వ్యవధిలో ప్రాణాలను తీస్తోంది. చైనా వాళ్ళ వ్యూహం వల్ల యావత్ ప్రపంచంలోని ప్రజల ప్రాణ నష్టం తో పాటు వేల కోట్ల ధన నష్టం కూడా జరుగుతోంది. అయితే ఇప్పుడిప్పుడే అన్ని దేశాలలో ఈ కరోనా వైరస్ ని పూర్తిగా నిర్మూలించే ప్రయత్నాలు చేస్తూ విజయం సాధించే దిశగా సాగుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: