ప్రస్తుతం ఎక్కడ చుసిన ఎటు చూసిన ఒకటే మాట వినపడుతుంది.. అదే కరోనా వైరస్.. ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే.. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు దేశ దేశాలను కలపెట్టడమే కాకుండా ప్రపంచంలో అందరినీ నిద్రలేని రాత్రులను గడిపెలా చేస్తుంది .. అందుకే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా దేశాలు ఒక్కటై కరోనా ను నియంత్రణ చేసున్నాయి.. భారత ప్రభుత్వం ఈ కరోనా నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంది.. కరోనా ప్రభావం ప్రజలను వారి జీవన శైలిని హతలకుతలం చేసేసింది.. 

 

 

 

 

ఈ మహమ్మారి కరోనా నియంత్రణలో భాగంగా జనతా కర్ఫ్యూ ను విధించింది.. అలాగే కట్టడి చేయడానికి ఏప్రిల్ 14 వ తేదీ వరకు లాక్ డౌన్ ను ప్రకటించింది..ఈ మేరకు ప్రజలు ఎక్కడా బయట తిరగడం లేదని అర్థమవుతుంది.. ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటూ ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు విరాళాలను అందిస్తున్నారు.. కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న సినిమాలు వాయిదా పడ్డాయి.. విడుదల సినిమాలు కూడా వాయిదా పడిన సంగతి తెలిసిందే.. 

 

 

 


ఈ సందర్భంగా సినీ ప్రముఖులు వారి లోని కళలను వెలికి తీస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.. ఇకపోతే ఇప్పుడు సినిమాలు చిత్రీకరణ పూర్తి చేసుకుంటున్న సినిమాలు ఇంట్లోనే ఉంటూ డబ్బింగు పనులు పూర్తి చేసుకుంటున్నాయి.. సాప్ట్ వేర్ ఉద్యోగులకు మాత్రమే కాదు ..సినీ ప్రముఖులకు కూడా ఈ భాధలు తప్పడం లేదు..కరోనా ప్రభావం తో సినిమా షూటింగ్ లు ఎక్కడిక్కడ నిలిచిపోయిన సంగతి తెలిసిందే..


 

 

అయితే, సినిమాలు ఆగిన కారణంగా చిత్ర ప్రొడ్యూసర్లు చాలా మంది అనుకున్న సమయంలో సినిమాలు విడుదల కాలేదని చాలా మంది ఆందోళనలో ఉన్నారు. అందుకే సినిమాలు వాయిదా పడ్డాయి. సినిమాలు ఈ ఏడాదిలో విడుదల కానున్న సినిమాలు అన్నీ వచ్చేఏడాదికి వాయిదా పడిన సంగతి తెలిసిందనే.. అందరిలోకి సేఫ్ అయినా నిర్మాత దిల్ రాజు అని టాలీవుడ్ లో ఓ వార్త షికారు  చేస్తుంది. ఎటువంటి నష్టం లేకుండా సినిమాలు అన్నీ మొదట్లో ఉండటంతో సేఫ్ అట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: