మహమ్మారి కరోనా వైరస్.. ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే.. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు దేశ దేశాలను కలపెట్టడమే కాకుండా ప్రపంచంలో అందరినీ నిద్రలేని రాత్రులను గడిపెలా చేస్తుంది .. అందుకే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా దేశాలు ఒక్కటై కరోనా ను నియంత్రణ చేసున్నాయి.. భారత ప్రభుత్వం ఈ కరోనా నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంది.. కరోనా ప్రభావం ప్రజలను వారి జీవన శైలిని హతలకుతలం చేసేసింది.. 

 

 

 

అయితే ఈ కరోనా ను కట్టడి చేయడాని కి ఏప్రిల్ 14 వ తేదీ వరకు లాక్ డౌన్ ను ప్రకటించింది.. ఇందు లో భాగంగా ప్రజలు ఇళ్లకే పరి మితమయ్యారు. ప్రజల సమస్యల ను అర్థం చేసుకుంటూ ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు విరాళాల ను అందిస్తున్నారు.. కరోనా ప్రభావం ఎంత నియంత్రణ చేసిన కూడా కరోనా ముంచుకొస్తుంది. 

 

 


ఇక పోతే కరోనా నుంచి మనల్ని మనం ఎలా  కాపాడు కోవాలని జాగ్రత్తలు తెలుపుతూ సోషల్ మీడియా లో సెలెబ్రెటీలు చురుగ్గా ఉంటున్నారు. ఇప్పటి కే చాలా మంది ప్రముఖులు జాగ్రత్తలు తెలిపిన సంగతి తెలిసిందే.  ఒక్కొక్కరు ఒక్కో విధంగా కరోనా పై జాగ్రత్తలు తెలుపుతూ వస్తున్నారు.. అదే రచ్చ చేస్తున్నారు. ఇక అభిమానులు కూడా  వారికి సపోర్ట్ చేస్తున్నారు. 

 

 


కరోనా కారణం గా ఇంట్లో ఉంటూ హెల్త్ కోసం చాలా కష్ట పడుతూ ఏదేదో చేస్తున్నారు.  తాజాగా మంచు వారమ్మాయి మంచు లక్ష్మి కూడా తన హెల్త్ కోసం తీసుకొ నే ఒక సీక్రెట్ డ్రింక్ ను  ప్రేక్షకుల కు పరిచయం చేసింది. ఉదయాన్నే ఇలా చేస్తే ఇక ఎంతో శక్తీ  వంతం గా ఉంటారని లక్ష్మి అన్నారు..  ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది..  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: