ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఒకవైపు.. మరొక వైపు ప్రజల భయబ్రాంతులకు గురవుతున్నారు. అయితే ఈ కరోనా మహమ్మారి కరోనా ను పూర్తిగా తరిమి కొట్టాలి అనే లాక్ డౌన్ ను కొనసాగిస్తున్నారు. లాక్ డౌన్ ను విధించింది. మార్చి 22 నుంచి  ప్రారంభమైన ఈ లాక్ డౌన్ ఏప్రిల్ 14 వరకు కొనసాగనుంది. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటూ ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు విరాళాలను అందిస్తున్నారు.. కరోనా ప్రభావం ఎంత నియంత్రణ చేసిన కూడా కరోనా ముంచుకొస్తుంది. 

 

 

 


ఇకపోతే కరోనా నుంచి మనల్ని మనం ఎలా  కాపాడుకోవాలని జాగ్రత్తలు తెలుపుతూ సోషల్ మీడియాలో సెలెబ్రెటీలు చురుగ్గా ఉంటున్నారు. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు జాగ్రత్తలు తెలిపిన సంగతి తెలిసిందే. ఒక్కొక్కరు ఒక్కో విధంగా కరోనా పై జాగ్రత్తలు తెలుపుతూ వస్తున్నారు.. అదే రచ్చ చేస్తున్నారు. ఇక అభిమానులు కూడా  వారికి సపోర్ట్ చేస్తున్నారు.ఈ మేరకు  ఏప్రిల్ 5 న విద్యుత్ దీపాలతో కరొనను పారద్రోలాలని మోడీ పిలునిచ్చారు. 

 

 

 

ఇకపోతే టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ టాలీవుడ్ తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో గల్లా అశోక్ ఓ యూత్ ఫుల్ చిత్రం ద్వారా తెలుగుతెరకు పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్. ఇక, ఆదివారం అశోక్ పుట్టినరోజు కావడంతో ఈ సినిమాలో తన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. టేబుల్ ల్యాంప్ వెలుతురులో పుస్తకం చదువుకుంటున్న అశోక్ ను ఈ ఫస్ట్ లుక్ లో చూడొచ్చు.

 

 


ఈ సినిమాకు సూపర్ స్టార్ కృష్ణ, గల్లా అరుణకుమారి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. అమరరాజా మీడియా అండ్ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ పై పద్మావతి గల్లా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు సగం పూర్తయింది. కరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ నిలిపివేశారు. ఇందులో జగపతిబాటు, నరేశ్ తదితరులు నటిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు..అయితే ఈ సినిమా ఏ మాత్రం హిట్ని  అందుకుంటుందో చూడాలి.. 

 

 

 

 

 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: