ఇప్పుడు కరోనా వైరస్ పెరుగుతున్న నేపధ్యంలో సినిమాలు షూటింగ్ చేసుకునే అవకాశాలు లేవు. దీనితో హీరోయిన్లు అందరూ కూడా దాదాపుగా ఖాళీ గా ఉంటున్నారు. సినిమాలు ఒప్పుకున్నవి కూడా ఆగిపోయిన పరిస్థితి నెలకొంది. టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్ లు తమ తమ రాష్ట్రాల్లో ఖాళీగా ఉంటున్నారు. దీనితో ఇప్పుడు ఎం చెయ్యాలో అర్ధం కాని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అనే ప్రచారం జరుగుతుంది. కొంత మంది హీరోయిన్లు, 

 

ఇంట్లో అంట్లు తోముతూ తమ బాయ్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. బయటకు రాకుండా సోషల్ మీడియాలో టైం పాస్ చేస్తున్నారు. ఇప్పుడు హీరోయిన్ లు కొత్తగా ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తుంది. హీరోయిన్లు స్వయంగా షార్ట్ ఫిలిమ్స్ చెయ్యాలని చూస్తున్నారు. కథలను రెడీ చేయమని దర్శకులకు కూడా చెప్పారట. కథ ఇంట్లో ఉండే షూట్ చెయ్యాలని ఆ విధంగా ఉండాలని వాళ్ళు కోరినట్టు సమాచారం. 

 

ప్రస్తుతం చాలా మంది హీరోయిన్ లు ఖాళీ గా ఉన్నారు. ఈ సమయంలోనే వాళ్ళు థ్రిల్లర్ సినిమాలను చెయ్యాలని చూస్తున్నారు. థ్రిల్లర్ సినిమాలు చేసి సోషల్ మీడియాలో విడుదల చేస్తే అభిమానులకు దగ్గర కావొచ్చని కొంత మంది బెడ్ రూమ్ లైఫ్ ని థ్రిల్లర్ గా తీసే ప్రయత్నాలు చేస్తున్నారని టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. వాళ్ళే పెట్టుబడి పెట్టి యుట్యూబ్ లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం. దీనికి దర్శకులు కూడా ఓకే చెప్పినట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి ఇది ఎంత వరకు నిజమో...

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: