ఏంటి రామ్ గోపాల్ వర్మ.. కేసీఆర్ ని.. జగన్ ని డిమాండ్ చేసే స్టేజికి వచ్చాడా? అంత సిన్ ఉందా? అని అనుకుంటున్నారా? నిజంగానే ఆయనకు అంత సిన్ ఉంది అండి.. ఈ దేశంలో ఎందరో స్వతంత్రంగా ఆనందంగా బతకచ్చు.. కానీ ముఖ్యమంత్రులను.. పోలీసులను ఎదిరించి మరి స్వతంత్రంగా ఆనందంగా బతికే శక్తి ఒక్క రామ్ గోపాల్ వర్మకే ఉంది..  

 

ఎప్పుడు ఏదో ఒక వివాదంలో ఉండే ఈ వివాదాస్పద దర్శకుడు.. లాక్ డౌన్ లో పిచ్చి పట్టి.. పిచ్చి పిచ్చి ట్విట్స్ చేస్తున్నాడు.. ఇప్పటికే తనకు కరోనా వైరస్ వచ్చింది అని.. చివరికి ఏప్రిల్ ఫూల్ చేసి కోపం తెప్పించిన రామ్ గోపాల్ వర్మ మందులేక గిలగిలా కొట్టుకుంటున్నాడు.. ఇంకా ఈ నేపథ్యంలోనే రామ్ గోపాల్ వర్మ మందుబాబుల కోసం ఓ ట్విట్ చేశాడు. 

 

''లాక్ డౌన్ కారణంగా కొన్ని రోజులుగా మద్యం షాపులు అన్నీ మూతపడిపోయాయి. దీంతో కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు.. మరికొందరు పిచ్చోళ్లైపోతున్నారు.. ఇంకొందరు అయితే నిద్రమాత్రలు మింగుతున్నారు.. జుట్టు పీక్కుంటున్నారు. ఎవరైతే ఇవన్నీ చేస్తున్నారో.. ఇంకా కోపం ఎక్కువ అయ్యి పెళ్లాలని కూడా కొడుతున్నారు.. వాళ్లందరూ సెట్ అవ్వాలంటే.. వెస్ట్ బెంగాల్‌లోమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ చేసినట్లు మద్యాన్ని ఇంటింటికి డెలివరీ చేసే మార్గం ఏదో చుడండి బాబూ అంటూ కేసీఆర్, జగన్‌లకు డిమాండ్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. దీంతో ఈ ట్విట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ ట్విట్ ఏంటో మీరు ఓ లుక్ వెయ్యండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: