హాట్ అందాలతో కనిపించిన హాట్ యాంకర్స్ అంటే గుర్తొచ్చేది మాత్రం అనసూయ, రష్మి .. వీరిద్దరు జబర్దస్త్ లో హాట్ యాంకర్స్ గా కొనసాగుతూ అందరినీ ఆకట్టుకుంటూ వస్తున్నారు..  నువ్వా నేనా అంటూ పోటీ పడుతూ వస్తున్నారు.. అందాల ఆరబోతలో అనసూయ రష్మి కన్నా నాలుగు ఆకులు ఎక్కువగా చదివిందని తెలుస్తుంది.. అయితే ఇకపోతే వీరిద్దరు ఏదోక విషయం లో నెటిజన్లకు పని చెబుతూ వస్తున్నారు.. అందుకే వార్తల్లో కూడా ఏదోక విధంగా కనిపిస్తూనే ఉంటారు..

 

 

 

అయితే చాలా విషయాల్లో  అభిమానులను సంపాదించుకున్న వీళ్ళు హాట్ యాంకర్లు గా కూడా కొనసాగుతున్నారు.. మరో విషయమేంటంటే ప్రతి విషయంలో ఇద్దరు సోషల్ మీడియాలో చురుకుగా ఉంటారు .. అయితే ఏదైనా ఎక్కువయితే నెటిజన్లు వదలరన్న విషయం తెలిసిందే.. అందుకే జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.. ఇప్పటికే చాలాసార్లు నెటిజన్లతో ట్రోల్స్ కి గురైన ఈ భామలు మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేసి నెటిజన్ల చేతులకి పని చెప్పి, వాళ్ళ చేతులకి సైతం పనిచెప్పుకున్నారు.

 

 

 

 

కరోనా మొదలైన కారణంగా అన్నీ బంద్ చేసిన సంగతి తెలిసి కూడా ఓ షాప్ ఓపెనింగ్ కు వెళ్ళింది రష్మీ.. అయితే అక్కడికి జనం రష్మి నీ చూడటానికి చాలా మంది వచ్చారు .. దీంతో రశ్మిపై నెటిజన్లు కామెంట్లు పోస్ట్ చేశారు.. ఆమెను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. అది పాత అపాయింట్ మెంట్ అని, అసలు జనాలెందుకు అంతమంది ఎందుకు వచ్చారు, జనాలకే బుద్ధిలేదంటూ సీరియస్ అయింది... నువ్వు రాకుంటే రారు కదా అంటూ మండిపడ్డారు.. 

 

 

 

 

అనసూయ విషయానికి వచ్చేసరికి కరోనా ప్రభావం వలన మార్చి 31వ తేదీ వరకూ రాష్ట్రాన్ని లాక్‌ డౌన్‌ చేస్తున్నట్లు ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక ఆర్థికంగా ఇబ్బంది పడకుండా వైట్ రేషన్ కార్డు ఉన్నవారికి రూ.1500 ఆర్థికసాయం కింద అందచేయనున్నట్లు కేటీఆర్‌ ఆదివారం సాయంత్రం ట్వీట్‌ చేశారు. దీంతో అనసూయ తన ట్విటర్‌ వేదికగా కేటీఆర్‌ను ట్యాగ్‌ చేస్తూ.. 'సర్‌.. మీరు మరికొన్ని వృత్తులను సైతం పరిశీలించాలని కోరుకుంటున్నాను. ఇంటి అద్దె, కరెంట్‌ బిల్లు, ఈఎంఐలు, ఇలాంటివి కట్టాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితులను మీరు పరిశీలించాలని కోరుకుంటున్నట్లు ట్వీట్స్ చేసింది.. ఇలా ఈ ఇద్దరినీ నెటిజన్లు మామూలుగా ఆడుకోలేదన్న విషయం తెలిసిందే..ఇలా కరోనా అన్న సంగతి మరచి స్వప్రయోజనాల కోసం నోరు జారీ అడ్డంగా బుక్కయ్యరన్నమాట...

 

మరింత సమాచారం తెలుసుకోండి: