లాక్ డౌన్ కారణంగా సెలబ్రిటీ లు తమ ఇళ్లలో లాక్ అయిన విషయం తెలిసిందే. సెలెబ్రిటీలు తమ హోమ్ క్వారంటైన్ సమయంలో ఊరికే కూర్చోక తమకు తోచిన పద్ధతిలో అభిమానులను పలరిస్తున్నారు మరియు అదేవిధంగా కరోనా గురించి లెక్చర్లు ఇస్తున్నారు. ప్రజలను చైతన్య వంతం చేస్తున్నారు. ఇలా ఏదో విధముగా తమ ఉనికిని తెలియ పరచుకుంటూనే ఉన్నారు.
అందులో మన శృతిహాసన్ ఏమి తక్కువ తినలేదు .అభిమానులులకు తాను హోమ్ క్వారంటైన్ లో ఎలా ఉంటుందో తన ఫొటోస్ లీక్ చేసి మరీ చూపుతోంది. ఆమె రీసెంట్ గా పవన్కళ్యాణ్ తో లాయర్ సాబ్ సినిమాలో నటించడాకి ఒప్పుకున్నవిషయం తెలిసిందే. మరోసారి పవన్ మరియు శృతి హస్సన్ కాంబో కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు
Making the best of #QuarantineLife !!@shrutihaasan #LetsTrySomethingNew pic.twitter.com/I8AaTTGZXe
— Shreyas Group (@shreyasgroup) April 15, 2020
.