సెన్సేషన్ క్రియేట్ చేసిన స్టార్ హీరో విజయ్ దేవరకొండ... అర్జున్ రెడ్డి సినిమా తో వరల్డ్ ఫేమస్ హీరోగా అందరిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు...అయితే ఇటీవల విడుదలయిన డియర్ కామ్రేడ్ చిత్రం ఫ్లాప్ అవ్వడంతో సినిమా కథల విషయంలో కొంచం శ్రద్ద వహించిన విజయ్ ఇప్పుడు మాత్రం క్రాంతి మాధవన్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తిచేసుకొని విడుదల కు సిద్దమవుతోంది...

 

 

 

సినిమా విజయ్ సరసన నలుగురు హీరోయిన్లు నటిస్తున్నారు..అయితే ఈ సినిమా నుండి ఇప్పటివకూ వచ్చిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ సాంగ్ లు జనాల్లో మంచి క్రేజ్ ను తీసుకొచ్చింది.. అందుకే సినిమా పై అంచనాలు మరింత ఎక్కువగా ఉంటుంది..ఇకపోతే ఈ సినిమాను ఫాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించాలని అనుకుంటారు. ఇకపోతే ఈ సినిమా విడుదల విషయంలో విజయ్ చిత్ర దర్శకులపై కాస్త కోపంగా ఉన్నారట...

 

 

తన సినిమాపై తనకెందుకు కోపం.. పైగా ఈ చిత్రం కోసం తాను చాలా కష్టపడ్డానని.. ఇలాంటి సినిమా మళ్లీ తన జీవితంలో చేయలేనని కూడా చెప్పాడు కదా.. మళ్లీ ఎందుకు కోపం అనుకుంటున్నారా..? దీని వెనక పెద్ద కథే ఉందంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. విజయ్ దేవరకొండకు ప్రస్తుతం ఉన్న క్రేజ్ గురించి కొత్తగా ఏం చెప్పాలి..? అర్జున్ రెడ్డి హ్యాంగోవర్ ఇంకా దిగలేదు ఈ హీరోకు.

 

 

 

 ఆ తర్వాత గీత గోవిందం, టాక్సీవాలా లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. వీటి మధ్యలో నోటా, డియర్ కామ్రేడ్ లాంటి సినిమాలు డిజాస్టర్ అయినా కూడా విజయ్ మార్కెట్ మాత్రం పెద్దగా పడిపోలేదనే చెప్పాలి.  ప్రస్తుతం విజయ్ మార్కెట్ ప్రకారం ఈయన ఒక్కో సినిమాకు 5 నుంచి 7 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. కానీ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా కోసం ఈయనకు వచ్చిన పారితోషికం తెలిస్తే నిజంగానే షాక్ తప్పదు. కోటి రూపాయలు సినిమాను ముగించేయంతో ప్రమోషన్ విషయంలో విజయ్ వెనకడు వేస్తాడని సమాచారం...అందుకే సినిమా హిట్ కాలేదని టాక్ .. ప్రస్తుతం పూరి కాంబినేషన్ లో టైగర్ సినిమాలో నటిస్తున్నాడు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: