ప్రపంచాన్ని గజ గజ వణికిస్తున్న మహమ్మారి కరోనా ను తరిమికొట్టాలని యావత్ ప్రపంచం ఎదురు చూస్తుంది.. ఇక కరోనా నుంచి ప్రజలను కాపాడటానికి ప్రభుత్వాలు కూడా శ్రమిస్తున్నాయి.. ఇకపోతే చాలా రోజుల నుంచి కరోనా నుంచి ప్రజలను కాపాడటానికి ప్రజలు కూడా సిద్దంగా ఉన్నారు..ఇకపోతే కరోనా నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ ను కొనసాగిస్తున్నారు.. అయినా కరోనా పెరగడంతో ప్రజలు లాక్ డౌన్ ను మరింత పొడిగించారు.. మే 3 వరకు లాక్ డౌన్ ను పొడిగించారు..

 

 

 

 

కరోనా కారణంగా బాధపడుతున్న పేదలను ఆదుకోవడానికి స్వంచంధ సంస్థలు ముందుకొస్తున్నాయి.. దాంతో పాటుగా సినీ రాజకీయ ప్రముఖులు అభిమానుల కూడా ఎక్కడిక్కడ అన్నదాన కార్యక్రమాలు చేస్తూ పేదల జీవితాల్లో వెలుగులు కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు.. కుల మతాలకు అతీతంగా పేదలకు  సాయం చేయడంలో ముండుకొస్తూ మరో సారి భారత దేశం సకల మత సమ్మేళనం అని నిరూపించింది ..  

 

 

 

 

అందులో భాగంగా దేశ వ్యాప్తంగా మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉంటూ కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు.. ప్రజల్లో కరోనా పై అవగాహన కల్పించడానికి సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ను వేదికగా తెలియ పరుస్తున్నారు..  అందులో మోదీ తీసుకొచ్చిన ఏడు సూత్రాల గురించి వివరించారు.. 

 

 

 

 

కరోనా నుంచి కాపాడాలని తపించిపోతున్నారు.. ఇక సినీ గాయకుల విషయానికొస్తే కరోనా పై జాగ్రత్తలు తెలపడంతో పాటు... కరోనా నుంచి అహర్నిశలు శ్రమించి ప్రజలను కాపాడుతున్న పోలీసులకు, డాక్టర్లకు, పారిశుధ్య కార్మికుల సేవలను గుర్తుచేస్తూ గుండెలను పిండే పాటలను ప్రజలకు అందిస్తున్నారు..సైబరాబాద్‌ పోలీసు కమిషరేట్‌లో జరిగిన కార్యక్రమంలో కీరవాణి, కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ ఆ పాటను వివిధ సామాజిక వేదికల్లోనూ విడుదల చేశారు. కమిషనర్‌ పీఏ శ్రీధర్‌ గవ్వల పాటను రాశారు. కమిషనర్‌ కోరిక మేరకు తాను ఇంటి నుంచే రికార్డు చేసి పంపించినట్లు కీరవాణి చెప్పారు. కరోనా నివారణ చర్యలపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో తాను భాగం పంచుకోవడం సంతోషంగా ఉందనీ పేర్కొన్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: