పూరి జగన్నాథ్ తన ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా లో ఇండస్ట్రీలో పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. మెగా ఫ్యామిలీతో డైరెక్టర్ పూరీ గారికి చాలా అవినాభావ సంబంధాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ తో బద్రి, గంగతో రాంబాబు వంటి సినిమాలు మంచి సక్సెస్లు వచ్చాయి. అదేవిధంగా రామ్ చరణ్  తో  ఇండస్ట్రీ లో పరిచయం చేయడానికి చిరుత మంచి సక్సెస్ నిచ్చింది. అదేవిధంగా వరుణ్ తేజ్ తో కూడా లోఫర్ సినిమా చేశాడు.

 

చిరంజీవి రాజకీయాల నుంచి తిరిగి సినిమా ఇండస్ట్రీలోకి  రీ- ఎంట్రీ  ఇవ్వడానికి కథలు వెతుకుతున్న టైంలో పూరి ఇంట్రెస్టింగ్ కథను చిరంజీవి గారికి వినిపించాడు. ఆ స్టోరీ చిరంజీవికి చాలా బాగా నచ్చింది. చిరంజీవి గారు స్టోరీ బాగా నచ్చిందని తన తమ్ముడు నాగబాబు కి  కూడా చాలా నచ్చింది అన్నారు. అయితే ఇండస్ట్రీలో కొంతమంది చిరంజీవి రీఎంట్రీ ఇస్తున్న కారణంగా ఓ మంచి సందేశాత్మక చిత్రాన్ని చేస్తే బాగుంటుందని చెప్పారు దానితో నేను చిరంజీవి గారికి రాసిన ఆటో జానీ లాంటి కథ పక్కన పడేశారు.  ఈ విధంగా' చిరంజీవి గారు నాకు చెప్పకుండా నేరుగా మీడియాత'కథ నచ్చలేదు' అనడం బాగోలేదు. నాకు చెప్పి ఉండాల్సింది అని బాధతో అన్నారట మన పూరి గారు.అయినా కూడా నేను ఆయనతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాను.

మరింత సమాచారం తెలుసుకోండి: