లాక్ డోన్ కారణంగా దేశంలోని అన్ని సంస్థలు బంధు  అయ్యాయి. కరోనా ప్రబలుతున్న వేళ  లాక్ డౌన్ ఒక్కటే మనకు ఓ గొప్ప ఆయుధం. లాక్ డౌన్ కారణంగా ప్రజలను బయటకు రావద్దని సినీ తారలు అందరూ మొత్తుకొని చెబుతున్నారు కానీ ఎవరు కూడా తమ మాటను పట్టించుకోకుండా బయటకు వచ్చి కల్లోలం సృష్టిస్తున్నారు.

 

ఈ క్రమంలోనే నటుడు మరియు వ్యాఖ్యాత సాయి కుమార్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను రికార్డ్ చేసి  పోస్ట్ చేశాడు.  ఈ వీడియో  ప్రజలను ఆలోచింప చేసేదిగా ఉంది. డాక్టర్లు, పోలీసులు మరియు పారిశుద్ధ్య కార్మికులు మనకోసం ఏ విధంగా కష్టపడుతున్నారో సాయి కుమార్ తన వీడియోలో వివరించి వేడుకొన్నాడు. ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండటమే మేలని అదే మనకు శ్రీరామరక్ష అని ఆయన పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: