లాక్ డోన్ కారణంగా దేశంలోని అన్ని సంస్థలు బంధు అయ్యాయి. కరోనా ప్రబలుతున్న వేళ లాక్ డౌన్ ఒక్కటే మనకు ఓ గొప్ప ఆయుధం. లాక్ డౌన్ కారణంగా ప్రజలను బయటకు రావద్దని సినీ తారలు అందరూ మొత్తుకొని చెబుతున్నారు కానీ ఎవరు కూడా తమ మాటను పట్టించుకోకుండా బయటకు వచ్చి కల్లోలం సృష్టిస్తున్నారు.
ఈ క్రమంలోనే నటుడు మరియు వ్యాఖ్యాత సాయి కుమార్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను రికార్డ్ చేసి పోస్ట్ చేశాడు. ఈ వీడియో ప్రజలను ఆలోచింప చేసేదిగా ఉంది. డాక్టర్లు, పోలీసులు మరియు పారిశుద్ధ్య కార్మికులు మనకోసం ఏ విధంగా కష్టపడుతున్నారో సాయి కుమార్ తన వీడియోలో వివరించి వేడుకొన్నాడు. ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండటమే మేలని అదే మనకు శ్రీరామరక్ష అని ఆయన పేర్కొన్నాడు.
A mask is better than a Ventilator, home is better than ICU, Prevention is better than Cure.
— vamsi Kaka (@vamsikaka) April 20, 2020
Please Stay At Home.
Actor #SaiKumar appeal to the people.#coronavirus #IndiaFightsCorona #CoronaWarriors pic.twitter.com/c43CTOycqD