కరోనా మహమ్మారి ని తరిమి కొట్టాల ని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు.. కుల మతా లకు అతీతం గా పేదలకు  సాయం చేయడంలో ముండుకొస్తూ మరో సారి భారత దేశం సకల మత సమ్మేళనం అని నిరూపించింది ..  దేశ వ్యాప్తంగా మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉంటూ కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు . 

 

 

 

కరోనా ను తరిమికొట్టడానికి మోదీ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోంది..కరోనా నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ అమలులోకి తీసుకొచ్చారు.. అందులో భాగంగా ప్రజలు ఇళ్లకే పరిమితం అవ్వడంతో అన్నీ రంగాలు స్వచ్చందంగా మూతపడ్డాయి..ప్రజల్లో కరోనా పై అవగాహన కల్పించడానికి సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ను వేదికగా తెలియ పరుస్తున్నారు..

 

 

 


ఇలాంటి విపత్కర పరిస్థితు ల్లో ప్రజలు తమను తాము ఎలా కాపాడుకోవాలో అన్న విషయాలను సినీ తారలు తెలియ పరుస్తున్నారు..అయితే ఒక్కొక్కరు ఒక్కోలా జాగ్రత్తలు తెలుపుతున్నారు.. ఈ మేరకు చాలా మంది పాటలతో కవితలతో తెలియజేస్తున్నారు.. 

 

 

 

 


ప్రజలను ఇళ్ల లో ఉండాలని సూచించారు.. తాజా గా తెలుగు సంచలన  రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’ కంటెస్ట్‌లు కలిసి ఓ వీడియో ను రూపొందించారు..‘బోర్‌ కొడుతోంది’ అంటూ తెలుగు ర్యాపర్‌ రోల్‌రైడా స్వరపరిచిన పాట నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఆ పాటకు యువ కథానాయకుడు తనిష్‌ దర్శకత్వం వహించారు. ఈ వీడియో లో ‘బిగ్‌బాస్‌’ కంటెస్టెంట్‌లు గీతా మాధురి, నందిని రాయ్‌, భాను శ్రీ, శ్యామల, దీప్తి నల్లమోతు, దీప్తి సునయన, పూజా రామచంద్రన్‌, సంజన, తనీష్‌, అమిత్‌  సామ్రాట్‌, గణేశ్‌, కిరిటీలు పాట పాడుతూ అలరించారు. మీరే చూడండి ఎంటో.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: