ప్రపంచ వ్యాప్తం గా కరోనా ప్రభావం ముంచూ కొస్తూ మృత్యు గంట మోగిస్తున్న కరోనా కు  చెక్  పెట్టాలని అందరూ ఎదురు చూస్తున్నారు.. కరోనా మహమ్మారి బారిన పడి చాలా మంది మృత్యువాపడ్డారు.. కరోనా పై ప్రజలను కాపాడాలని సకల జనులు కష్టపడుతున్నారు.. ఇకపోతే కరోనా నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటూ వస్తుంది .. ఈ మేరకు లాక్ డౌన్ ను ప్రకటించింది.. 

 

 

 

ఇకపోతే  కరోనా ప్రభావం ఎక్కడ తగ్గక పోవడంతో లాక్ డౌన్ ను మరింత పొడిగింపు చేస్తూ సంచలన నిర్ణయాలను తీసుకున్నారు.. అదేంటంటే మే 7 వరకు లాక్ డౌన్ ను కొనసాగించనున్నట్లు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చెప్పుకొస్తున్నారు.. ఇకపోతే కరోనా నుంచి ప్రజలు తమను తాము కాపాడుకోవడానికి సినీ రాజకీయ నాయకులు ముందుకొస్తున్నారు.. 

 

 

 


కరోనా మహమ్మారిని ఇంట్లోనే ఉంటూ కట్టడి చేయాలని చాలా మంది అనుకుంటున్నారు..అయితే ఈ మేరకు సినీ ప్రముఖులు కూడా అభిమానులకు సూచనలు ఇస్తూ ప్రజలను ఆకర్షించడానికి సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేస్తూ వస్తున్నారు.. అయితే లాక్ డౌన్ తప్పక పాటిస్తే ఎటువంటి భాధలు ఉండవని తెలియ పరుస్తున్నారు.. 

 

 

 

ఇక కరోనా రాకుండా సినీ ప్రముఖులు సోషల్ మాధ్యమాల ద్వారా జాగ్రత్తలు తెలుపుతున్నారు. తాజాగా సినీ నటి మాధవి లతా కరోనా పై టిక్ టాక్ చేసింది.అందులో కరోనా నష్టోత్రాన్ని చదివింది.ఓం కరోనాయనమః .. కంటికి కనిపించదాయనమః.. దుంప తెంచయనమః .. కర్మ కాలనమః అంటూ మంత్రాలు చదివిన  వీడియో జనాలను విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది. ఎంత ఫన్నీగా ఉందంటే మీరే ఓ సారి చూడండి..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: