టాలీవుడ్ లో తక్కువ కాలంలో ఎక్కువ మంది ఫాన్స్ ని సంపాదించుకున్న యాంకర్ ఎవరు అయినా ఉన్నారు అంటే అది రేష్మీ. ఆమెకు వచ్చిన ఆఫర్లు ఆమెకు వచ్చిన ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. పెద్ద పెద్ద చానల్స్ లో ఆమెకు ఆఫర్లు వరుసగా రాకపోయినా సరే ఆమెను మాత్రం అభిమానులు ఎప్పుడు ఆదరిస్తూనే ఉన్నారు అనేది ఎవరూ కాదు అనలేని వాస్తవం. ఎన్ని అవకాశాలు వచ్చినా సరే ఆమె మాత్రం జబర్దస్త్ ని మాత్రం వదిలి పెట్టలేదు అనేది అందరికి తెలిసిన విషయమే. 

 

ఇక అది పక్కన పెడితే ఆమెకు కొందరు నిర్మాతలు దర్శకులు ఐరన్ లెగ్ అనే ముద్ర వేసారట. దానికి కారణం ఏంటో తెలియదు గాని ఆమె నటించిన సినిమా ఒక్కటి కూడా మంచి విజయం సాధించలేదు అని నిర్మాతలు ఆర్ధికంగా చాలా నష్టపోయారు అని చెప్తూ ఉంటారు. దీనితోనే ఆమెకు ఐరన్ లెగ్ అనే ముద్రను టాలీవుడ్ జనం వేసారు అని అంటారు. ఆమె నటించిన సినిమాల్లో ఒక్కటి కూడా చెప్పుకునే స్థాయిలో విజయం సాధించలేదు అనేది ఎవరూ కాదు అనలేని వాస్తవం. దాన్ని ఆమె ఏ విధంగా అధిగమించాలి అని చూసినా సరే బయటకు రాలేదు అనేది అర్ధమవుతుంది. 

 

అందుకే కొన్ని షోస్ కి కూడా ఆమెను తీసుకోవడానికి పదే పదే ఆలోచించి తీసుకుంటారు టాలీవుడ్ జనం అని అంటారు. టాలీవుడ్ లో అవకాశాలు వచ్చినా సరే ఆమెను కొందరు ఒత్తిడి తో పక్కన పెట్టారు అని అంటారు. టాలీవుడ్ లో ఆమెను పెద్ద హీరోలు కూడా అవకాశాలు ఇచ్చినా సరే ఆమెను వద్దు అని పక్కన పెట్టారట. దీనితో ఆమె బాగా హర్ట్ అయింది అందుకే సినిమాలను పక్కన పెట్టింది అంటారు. ఇది ఎంత వరకు నిజమో.

మరింత సమాచారం తెలుసుకోండి: