దేశవ్యాప్తం గా కరోనా లాక్ డౌన్ కారణం గా కఠిన చర్యలు కొనసాగుతున్న నేపథ్యం లో ప్రజలందరూ ఇళ్లకే పరిమిత మైన సంగతి తెలిసిందే.  కరోనా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు నిమిషం నిమిషం ప్రాణాల మీద ఆశలు వదిలేసుకుకున్నారు.. అందుకే లాక్ డౌన్ ను కూడా మరింత కట్టుడిడ్డం గా ఏర్పాటు చేశారు.. అందుకే ఇప్పుడు ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు..

 

 

 


ఇకపోతే పేద ప్రజలను ఆదుకోవడానికి సినీ రాజకీయ ప్రముఖులు ముందుకొస్తున్నారు.. అందుకే ప్రజల ఆకలి చావులు కొంతవరకైనా తీరుతున్నాయి .... ఇక సినీ తారలు కూడా అదే అదనుగా ఎవరికి ఇష్టమొచ్చిన రీతిలో వాళ్ళు కూడా ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసింద... సోషల్ మీడియా లో రోజుకో విధంగా వీడియోలను పోస్ట్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు...

 

 

 

 

ఇకపోతే ఇంట్లో ఉన్న వారికి బోర్ కొట్టకుండా ఉండటానికి బుల్లితెరపై శ్రీముఖి లాంటి యాంకర్స్ కొత్త షో ల పేరుతో ముందుకొస్తున్నారు.  ప్రముఖ యాంకర్‌ శ్రీముఖి తన స్నేహితులు అవినాష్‌, విష్ణుప్రియతో కలిసి ‘బతుకు బలైపోయిన బండి’ అనే ఫన్నీ స్ఫూప్‌ను రూపొందించి ఇటీవల ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.

 

 

 

 

తాజాగా ఆమె ‘మీలో ఎవరికి బోర్‌ కొడుతుంది?’ అనే సరదా వీడియోను రూపొందించి నెటిజన్లతో పంచుకుంది. నాగార్జున వ్యాఖ్యాతగా ఓ ప్రముఖ ఛానల్‌లో ప్రసారమైన గేమ్‌ షోకు స్ఫూప్‌గా ఈ వీడియోను చిత్రీకరించారు. ఈ వీడియోలో శ్రీముఖి, అవినాష్‌ పంచ్‌లు, హావభావాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించేలా ఉన్నాయి. ఈ వీడియోను శ్రీముఖి, అవినాష్‌ ఎవరి ఇళ్లలో వాళ్లు ఉండి రూపొందించారు.ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా అందరిని కడుపుబ్బా నవ్విస్తుంది.. మీరు ఓ పారి చూడండి... 

 

మరింత సమాచారం తెలుసుకోండి: