సినిమాలను మించిన రేంజులు బుల్లితెరపై షో లు దూసుకెళ్ళిపోతున్నాయి. రోజుకో కొత్త షో తో యాంకర్లు కూడా వారి హవాను కొనసాగిస్తున్నారు. ఈ రోజుల్లో సినిమా ఎరువుల కన్నా కూడా బుల్లితెరపై అలరిస్తున్న యాంకర్లకు మంచి డిమాండ్ ఉంది.  అందుకే ఈ షో ల ద్వారా చాలా మంది ఆకట్టుఉంటూ వస్తున్నారు. అందుకే టీవీ షోలలో యాంకరింగ్ చేసే యాంకర్లకు మంచి  డిమాండ్ ఉంది.. 

 

 

 

అసలు విషయానికొస్తే .. బుల్లి తెరపై యాంకర్లు గా చాలా మందే ఉంటారు కానీ వారిలో కొంతమందికే మంచి టాక్ ఉంటుంది. తెలుగు యాంకర్లు అంటే ముఖ్యంగా వినిపించే పేరు లెజండరీ పర్సన్ సుమ.. ఆ తర్వాత వినిపించే పేరు ఝాన్సీ, ఉదయ భాను, తదితరులు.. కానీ ఈ ఆద్య కాలంలో  ఒక్క సుమ తప్ప మిగిలిన వారి పేర్లు కనుమరుగైనాయ్యి.. ఇప్పుడు  కొత్త యాంకర్ల హవా నడుస్తుంది. 

 

 

 

ప్రస్తుతం యాంకర్ అనసూ,రవి, ప్రదీప్, రష్మీ, శ్రీముఖిల పేర్లు ప్రముఖంగా వినపడుతున్నాయి.  అందుకే షో లు కూడా అంతంత మాత్రానే నడుస్తున్నాయి. సుమ లాంటి యాంకర్ చేస్తున్న షో తప్ప మిగిలిన షో లన్ని నామ్ కె వాస్తు లాగా కొనసాగుతున్నాయి.  అందుకే షో రేటింగ్ పూర్తిగా పడిపోయింది. ఇప్పడు బూతులతో, డబుల్ మీనింగ్ డైలాగులతో కూడిన షోల హావ నడుస్తుంది. 

 

 

 

అసలు మ్యాటర్లోకి వస్తే .. యాంకర్ ప్రదీప్ పేరు తెలియని వాళ్ళు ఉండరెమో.. అంతగా ఫెమస్ అయ్యారు. మొదట రేడియా జాకీగా మొదలు పెట్టిన ప్రదీప్ ఆ షో ద్వారా ప్రేక్షకుల మనసును దోచేసుకున్నాడు. దీంతో జీ తెలుగులో  ప్రసారమయిన గడసరి అత్తా సొగసరి కోడలు షో ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత ఇప్పడు ఈటీవీ లో ప్రసారమవుతున్న ఢీ డ్యాన్స్ షో కి వ్యాఖ్యాత వ్యవహరిస్తున్నాడు.. తాజాగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలో హీరోగా నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: