పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే నచ్చని వాళ్ళు ఈ తెలుగు రాష్ట్రాలలో లేరంటే అతిశయోక్తి కాదేమో. పవన్ తెలుగు సినిమాలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. అటు రాజకీయాలలోనూ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం రాజకీయాలకు కొంత విరామం ఇచ్చి సినిమాలను పూర్తిచేసే పనిలో పడ్డాడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో హిందీ పింక్ రీమేక్ లాయర్ సాబ్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఆ షూటింగ్ ఆగిపోయింది. పవన్ కళ్యాణ్ ఓ సమయంలో పెద్ద సందిగ్ధం లో పడ్డాడట ఎందుకంటే గబ్బర్సింగ్ మూవీ తరువాత రాజకీయాలకు వెళ్లిన పవన్ కళ్యాణ్ అడపా దడపా సినిమాలను చేస్తూ ప్రజలను మెప్పిస్తూనే ఉన్నాడు.

IHG

 

 

అయితే తాను ముమ్మరంగా రాజకీయాలలో పార్టిసిపేట్ చేస్తున్న సమయంలో అజ్ఞాతవాసి  సినిమాను  చేస్తున్న టైం లో పవన్ కళ్యాణ్ కి పెద్ద ఆఫర్ వచ్చిందట అయితే ఆ విషయమై పవన్ కళ్యాణ్ చాల ఇబ్బండి పెద్దాడటా. అదేంటంటే మైత్రి మూవీస్ బ్యానర్ వారు పవన్ కళ్యాణ్ కి ఏకంగా 40 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తామని చెప్పిందంట అయితే ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారికి చాల ఇబ్బందికి పడ్డారట. అజ్ఞాతవాసి తొందరగా పూర్తి చేసి కంప్లీట్ గా రాజకీయాలలో హుషారుగా పాల్గొనవచ్చు అనుకున్న పవన్  కళ్యాణ్ గారికి సడెన్ గా 40 కోట్ల ఆఫర్ రావడంతో అయన ఆలోచనలో పడ్డారట. అటు తరువాత  పవన్ తన మనసులో  40 కోట్లతో పార్టీ ఫండ్ గా ఉపయోగించ వచ్చని భావించారు .సినిమాను త్వరగా పూర్తి చేసి ఎన్ని కల టైం కి వదిలితే పార్టీ ప్రచారానికి కూడా ఉపయోగ పడుతుందని పవన్ భావించారట ...

మరింత సమాచారం తెలుసుకోండి: