పూరి జగన్నాథ్ ఎంత గొప్ప దర్శకుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అలాంటి దర్శకుడికి ఎన్నో సంవత్సరాల నుండి హిట్స్ లేవు.. దీంతో గట్టిగ ప్రయత్నించి గత సంవత్సరం ఒక్కటంటే ఒక్కటే హిట్ కొట్టాడు. దీంతో ఇంకా చెలరేగిపోయాడు అంటే నమ్మండి.. ఇంకా అలాంటి దర్శకుడి గురించి ఓ సంచలన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

అసలు ఇప్పటికే పూరి జగన్నాథ్ కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లలకి కూడా పెళ్లి వయసు వచ్చేసింది.. అయినా సరే పూరి జగన్నాథ్ కి ఓ నటితో ఎఫైర్ ఉంది అని అంటున్నారు.. అయితే ఆ నటి ఎవరో కాదు ఛార్మినే.. ఇప్పటికే వీళ్ళపై ఇండస్ట్రీలో చెప్పలేనన్ని గాసిప్స్ పుట్టుకొచ్చాయి.. అయినా సరే వాటిని ఇద్దరు లైట్ తీసుకున్నారు.. 

 

అదేంటో కానీ.. పూరి జగన్నాథ్ ఛార్మితో జ్యోతి లక్ష్మి సినిమా తియ్యగా ఆ సినిమా తర్వాత ఇద్దరు అతుక్కుపోయారు అని అంటుంటారు. అంతేకాదు.. ఈ మధ్యనే రామ్ హీరోగా పూరి నిర్మాతగా వ్యవహరించి ఓ సినిమా తీశారు.. అది సూపర్ హిట్ అయ్యింది. ఇంకా ఇప్పుడు కూడా ఛార్మి నిర్మాతగా పూరి జగన్నాథ్ దర్శకుడిగా మరో సినిమా చేస్తున్నారు. 

 

ఇకపోతే.. ఇది అంత ఇలా జరుగుతున్నప్పుడే.. గత సంవత్సరమే.. హాస్య నటి హేమ ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలు చూస్తే ఎవరైనా సరే అవకై పోతారు. అసలు ఏం అన్నారు అంటే? పూరీ జగన్నాథ్‌తో తనకు ఇప్పటికీ మంచి రిలేషన్ ఉందని.. అయితే ఆయన పక్కనే ఉండే చార్మీతో ఎలాంటి రిలేషన్ లేదన్నారు. 

 

''జగన్ అనే వాడు మబ్బుల్లో సూర్యుడిలా ఉన్నారు. ఆ మబ్బుల్లో సూర్యుడు మబ్బులు తొలగిపోగానే ఖచ్చితంగా బయటకు వస్తాడు. ఇంతకీ ఆ మబ్బు ఏంటంటే.. చార్మినే అయి ఉండొచ్చుగా'' అంటూ ఇన్ డైరెక్ట్‌గా చార్మికి కౌంటర్ ఇచ్చింది నటి హేమ. అయితే ఈ కామెంట్స్ కి ఛార్మి, పూరి జగన్నాథ్ ఇద్దరు కూడా స్పందించలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: