టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎఫైర్ల పంపర కొనసాగుతుంది అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ప్రతి రోజూ చూస్తూనే ఉన్నాము .. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య ఎక్కువగా వినపడుతోంది..సినిమాలను తీయడం కన్నా కూడా హీరో హీరోయిన్లు ఎఫైర్ లేదా హీరోయిన్ డైరెక్టర్ ల మధ్య ఒక సంబంధం ఏర్పడటంతో సినీ వర్గాల్లో వారి పేరు కోడై కూస్తోంది.. అది ఈ రోజుల్లో కామన్ అయిపోయింది.. అన్నీ వదిలేసి అందరూ విచ్చల విడిగా తిరుగుతున్నారు.. 

 

 

 

 

 

 

సినీ దర్శకులతో హీరోయిన్ల సంబంధాలు ఈ మధ్య ఎక్కువగా వినపడుతున్నాయి.. బాలీవుడ్ తో పోలిస్తే టాలీవుడ్ లో ఈ ఎఫైర్లు కాస్త ఎక్కువే... అలా చూసుకుంటే చాలా మంది హీరోయిన్లు , డైరెక్టర్లు సంబంధాన్ని కొనసాగిస్తున్నారు.. కొందరేమో సంబంధాన్ని కొనసాగిస్తు సినిమాలలో రాణిస్తున్నారు..మరి కొందరేమో వారితో కలిసి సినిమాలని నిర్మిస్తూ విమర్శలు అందుకుంటూ పాపులర్ అవుతున్నారు..

 

 

 

 

టాలీవుడ్ లో నయనతార , ప్రభుదేవా, నయనతార ,శివన్ గణేశ్,ఛార్మి పూరి జగన్నాథ్.. వీరిపెర్లు ఎక్కువగా గుప్పు మన్నాయి .. అలాగే కొద్ది రోజులు డేటింగ్ లో ఉన్నారు అంటూ సోషల్ మాధ్యమాల్లో కూడా తెగ వైరల్ అయ్యి కూర్చున్నారు.. అయితే వారి మధ్య ఉన్నా సంబంధం ఎంటా అనే విషయం తెలియాలంటే వారు తిరిగిన ట్రిప్స్ చెబుతున్నాయి.. అందుకే వార్తల్లో నిత్యం కనపడుతూ సినీ అభిమానులతో పాటుగా కుటుంబాన్ని కూడా షాక్ కు గురి చేస్తున్నారు.. 

 

 

 

 

 

 

 

అసలు మ్యాటర్లోకి వస్తె.. నయనతార, ప్రభుదేవా మధ్య సంబంధం పెళ్లి వరకు వెళ్ళిన సంగతి తెలిసిందే.. ఏమైందో తెలియదు కానీ వారి సంబంధం మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడు నయన్ తమిళ దర్శకుడు శివన్ గణేశన్ తో ప్రేమాయణం సాగిస్తుంది.. వారి ప్రేమ ఇటీవలే నిశ్చితార్థం వరకు కూడా వెళ్ళింది.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటున్నామని వారు  అందరికీ చెప్పిన సంగతి తెలిసిందే.. వీరిద్దరూ ఇప్పుడు అన్యోన్యంగా ఉంటూ కలిసి సినిమాలను కూడా నిర్మిస్తున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: