సావిత్రి, సౌందర్య, దివ్య భారతి ఇలా హీరోయిన్లు అంత కూడా చాలా తక్కువ సమయంలో హీరోయిన్స్ గా చాలా ఎక్కువ సక్సెస్ లు అందుకొని స్టార్ హీరోయిన్స్ గా ఎదిగారు... సక్సెస్, ఫెమ్, పాపులారిటీ, మనీ ఇలా అన్ని కూడా అతి తక్కువ సమయంలోనే వారి తెలివికి వారి కాళ్ళ దగ్గరకి వచ్చి పడ్డాయ్. 

 

కానీ ఏం లాభం.. ఎంత త్వరగా ఎదిగారో అంతే త్వరగా మృతి చెందారు.. మృతి కూడా చాలా మిస్టరీగా ముగిసిపోయింది.. ఇలా అందం అభినయం తో తెలుగు స్క్రిన్ మీద మ్యాజిక్ చేసి వారి జీవితాలు ముగిసిపోయాయి.. అలాంటి హీరోయిన్స్ ఎవరు.. ఎలా చనిపోయారు అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.. 

 

1. సావిత్రి.. 

 

తెలుగు స్క్రీన్ మీద అభినయంతో చెరగని ముద్ర వేసిన సావిత్రి గారు పర్సనల్ లైఫ్ ఇస్సుఎస్ వల్ల చాలా సఫర్ అయ్యి ఆల్కహాల్ కి బానిస అయిపోయి లాస్ట్ కి డయాబెటిస్ డీసీజ్ తో చనిపోయారు. 

 

2. సౌందర్య.. 

 

సావిత్రి గారి తరువాత తెలుగులో మళ్లీ అలాంటి మ్యాజిక్ క్రియేట్ చేసిన నటి సౌందర్య గారు. మ్యారేజ్ చేసుకుని మూవీస్ కి దూరంగా ఉంటున్న సౌందర్య బీజేపీ ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం హెలికాప్టర్ లో ట్రావెల్ చేస్తూ క్రాష్ అవడంతో చనిపోయారు.                  

 

3. దివ్య భారతి.. 

 

దివ్య భారతి చాల చిన్న ఏజ్ లో హీరోయిన్ గా ఫేమ్ తెచ్చుకుని బాలీవుడ్ లో కూడా స్టార్ అయ్యి కంటిన్యూగా సినిమాలు చేస్తున్న టైంలో సాజిద్ అనే అతన్ని పెళ్లి చేసుకున్నారు.. ఒక రోజు బిల్డింగ్ పై నుండి పడిపోయి చనిపోయారు అని చెప్పిన ఈమెది మాత్రం సాధారణ మరణం కాదనే చెప్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: