సౌందర్య.. ఈ పేరు వింటేనే మన టాలీవుడ్ నటి గుర్తొచ్చేస్తుంది ప్రతి ఒక్కరికి.. ఆమెను చూస్తే అనిపిస్తుంది.. సౌందర్య అనే పేరు ఈమె కోసమే పుట్టింది ఏమో అని. అంత అందం ఆమెది.. అంత మంచి నటి ఆమె. సావిత్రి తర్వాత అంత గొప్ప నటన ఒక్క సౌందర్యకే సొంతం. అతి తక్కువ కాలంలోనే ఎన్నో సినిమాలు తీసి ప్రేక్షకులకు దగ్గర అయిన అందాల తార సౌందర్య.

 

సావిత్రి అంతటి నటి అని అనుకున్న సమయానికి సావిత్రిలనే చిన్న వయసులో మరణించింది. అసలు ఆమె మరణం ఎవరు ఊహించలేదు.. ఎంతో గొప్ప నటి.. ప్రతి పాత్రలో నటించమంటే జీవించేస్తుంది.. అంతటి గొప్ప నటి సౌందర్య.. ఇంకా అలాంటి నటి ఓ హెలికాప్టర్ బ్లాస్ట్ లో మరణనించడం అనేది ఎవరు ఊహించని ఘటన.. అందరూ భాద పడే ఘటన.    

 

మ్యాజిక్ క్రియేట్ చేసిన నటి సౌందర్య పెళ్లి చేసుకుని సినిమాల కి దూరంగా ఉంటున్న సౌందర్య బీజేపీ ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం హెలికాప్టర్ లో ట్రావెల్ చేస్తూ క్రాష్ అవడంతో చనిపోయారు. అయితే ఆమె పెళ్లి అనేది కూడా ఒక విషాదమేనట.. పెళ్లి తర్వాత ఆమె ఎన్నో కష్టాలు పడింది అని ఓ మీడియా రాసుకొచ్చింది..        

 

అంతే కాదు.. భర్త పెట్టె కష్టాల వల్లే సౌందర్య సినిమాలకు దూరం అయ్యింది అని అప్పట్లో రాసింది.. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యింది. అంతే కాదు ఆమె మరణం తర్వాత ఆమె ఆస్తులు అన్ని కూడా అతనే అనుభవిస్తున్నాడు అని ఇప్పటికి పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయ్.. మరి ఇందులో ఎంత నిజం ఉందొ తెలియదు కానీ రూమర్స్ మాత్రం గెట్టిగా వినిపిస్తున్నాయి.            

మరింత సమాచారం తెలుసుకోండి: