టాలీవుడ్ లో ఇప్పుడు కొందరు హీరోలు సినిమాలు విడుదల చేయడానికి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఒక్క సినిమా విడుదల అయినా చాలు అనుకునే విధంగా పరిస్థితి ఉంది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు కొందరు యువ హీరోలు అందరూ కలిసి ఒకటి ప్లాన్ చేసినట్టు సమాచారం. వీరు అందరూ కలిసి ఒక సినిమాను షూట్ చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఈ మధ్య మార్కెట్ పెంచుకోవడానికి గానూ హీరోలు పడుతున్న కష్టం గురించి అందరికి తెలిసిందే. ఒక్క సినిమా విడుదల అయినా చాలు అనుకుంటున్నారు. 

 

అగ్ర హీరోల సినిమాలు అన్నీ కూడా ఇప్పుడు వాయిదా పడ్డాయి. అందుకే ఒక అగ్ర రచయిత తో చర్చలు జరిపి ఒక మంచి షార్ట్ ఫిలిం కథ ను అడుగుతున్నారు అని సమాచారం హీరోలు అందరూ కలిసి ఒక సినిమాను చెయ్యాలని దీని ద్వారా అభిమానులను ఏకం చేసే కార్యక్రమాలు చేయవచ్చు అని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు చిన్న హీరోలు కూడా దీనికి తమ వంతుగా సహాయ సహకారాలు అందించాలి అని భావిస్తున్నట్టు సమాచారం. మరి ఏ సినిమా వస్తుందో చూడాలి. ఇప్పుడు దీనికి సంబంధించి చర్చలు జరుపుతున్నారు అని లాక్ డౌన్ ఇంకా పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అందుకే ఇప్పుడు సమయం వృదా చేయడం ఎందుకు అనే భావన లో ఉన్నారని అంటున్నారు. 

 

మరి ఏ సినిమాను ఎప్పుడు షూట్ చేస్తారు అనేది చూడాలి. చిన్న చిన్న హీరోలు కూడా తాము ఈ షార్ట్ ఫిలిం లో నటిస్తా౦ అని అడిగినట్టు తెలుస్తుంది. మరి ఏ సినిమాను విడుదల చేస్తారు అనేది చూడాలి. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు దాదాపుగా దగ్గరకు వచ్చాయని అంటున్నారు. చిరంజీవి ఈ ఆలోచన చేసినట్టు సమాచారం. త్వరలోనే వస్తుంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: