తెలుగు చిత్ర పరిశ్రమలో మల్టీ స్టారర్ సినిమాల హవా నడుస్తోంది..దాంతో దర్శక నిర్మాతలు కూడా అదే పనిగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు.. ఇకపోతే .. ఇప్పటి వరకు చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి..అందులో చాలా సినిమాలు మొదటి షో కే ప్రేక్షకుల నుంచి విమర్శలు అందుకొని దుకాణం సర్దుకున్నారు..అయిన కూడా దర్శకులు కొత్త యాంగిల్ లో సినిమాలు చేయడానికి పోటీపడుతున్నారు..

 

 

 

 

 

 

ఇటీవల తెలుగులో వచ్చిన చాలా సినిమాలు కూడా అట్లట ఆడాయి.. తెలుగులో సంచలనాలు సృష్టించిన సినిమా అంటే అది ఎఫ్ 2 సినిమా తక్కువ బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నాడు ఆ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి.. ఆ  సినిమా తరువాత ఆయన మహేష్ బాబు తో సరిలేరు నికెవ్వరు చిత్రాన్ని రూపొందించారు.ఇటీవల విడుదలయిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది..

 

 

 

ఒక మల్టీ స్టారర్ కథను తయారు చేసుకున్నాడు. రవితేజ .. సాయిధరమ్ తేజ్ .. నాగచైతన్య తదితరులకు ఆయన ఈ కథని వినిపించినట్టుగా వార్తలు వచ్చాయి. వాళ్లంతా కూడా ఆయా కారణాల వలన ఈ ప్రాజెక్టుపై అంతగా ఆసక్తిని చూపలేదు.ఈ సారి ఈ హీరో తో సినిమాను తెరకెక్కిస్తారు అన్నది ఆసక్తిగా మారింది.. 

 

 

 

 ప్రాజెక్టును కూడా సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు.. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు విషయంలో విసిగిపోయిన ఆయన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, .. ఆ సినిమాను కూడా సోలో హీరోగా పెట్టి తీస్తారని చెప్పుకొచ్చారు..ఆ సినిమా ను కూడా మొదటి సినిమాను మించెలా చేస్తాడా లేక మరో కొత్త యాంగిల్ ను చూపిస్తాడా అన్నది ఆసక్తిగా మారింది.. ఎఫ్ 3 సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్లనుంది అనే విషయం తెలియాల్సి ఉంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: