ప్రపంచ వ్యాప్తంగా వినపడుతున్న ఒకే ఒక్క పేరు కరోనా .. ప్రజలందరూ  ఈ మహమ్మారిని ఎదుర్కోవాలని ఏకం కావాలని అందరూ సూచించారు..అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను విధించింది.. అయితే ప్రజలు ఎవరి ఇళ్లలోనే వారు ఉండాలని సూచించారు.. కరోనా పై పోరాటానికి ప్రజలు సిద్దం కావాలని సినీ ప్రముఖులు ఉత్తేజ పరుస్తున్నారు.. వీడియోల ద్వారా జాగ్రత్తలు తెలిపితే మరీ కొందరు మాత్రం రకరకాలా వీడియో నుపొస్ట్ చేస్తూ అభిమానులకు కావలసిన ఉత్తేజాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నారు..

 

 

 

 

 

 

 

 తెలుగు చిత్ర పరిశ్రమలోని చాలా మంది సెలెబ్రెటీలు ప్రజలకు సేవ చేసేందుకు ముందుకొస్తున్నారు.. పలుగురు విరాళాలను అందిస్తున్నారు.. మరికొంత మంది స్వయంగా వచ్చి ప్రజలకు కావలసిన అత్యవసర నిత్యావసర వస్తువులను అందజేస్తున్నారు.. ఇకపోతే కరోనా మహమ్మారి ను కూకటి వేళ్ళతో  పెకలించి వేయడానికి ప్రజలను ప్రభుత్వం సిద్దం చేస్తోంది.. 

 

 

 

 

 అందులో భాగంగా లాక్ డౌన్ ను విధించింది..కరోనా ను తరిమికొట్టడానికి మోదీ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోంది..కరోనా నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ అమలులోకి తీసుకొచ్చారు.. అందులో భాగంగా ప్రజలు ఇళ్లకే పరిమితం అవ్వడంతో అన్నీ రంగాలు స్వచ్చందంగా మూతపడ్డాయి..ఈ మేరకు ప్రజలను కరోనా పై అవగాహన కల్పించేందుకు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.. 

 

 

 

 ఇప్పటికే సినీ ఇండస్ట్రీలోని చాలామంది సినీ తారలు , గాయని , గాయకులు తమ పాటలతో , కవితలతో కరోనా పై జాగ్రత్తలు తెలుసా..అది ఒక పురుగు.. కనిపించని పురుగు.. కరోనా అనే ఒక పురుగు' అంటూ కొవిడ్‌-19పై ఇప్పటికే ఒక పాట పాడి విడుదల చేసిన సినీ దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ మరో పాటను విడుదల చేశాడు..లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో నేను దేవుడి కరోనా అంటూ ఓ పాటను రికార్డ్‌ చేశాను. దేవుడు, కరోనా వైరస్‌ కలిసి డ్యూయెట్‌ సాంగ్ పాడినట్లు ఇది ఉంటుంది... అనే పాట ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: