ప్రస్తుతం కరోనా ప్రభావం దృశ్య సినిమా షూటింగ్లో నిలిచిపోవటం తో  పాటు సినిమా థియేటర్లను మూసివేసిన విషయం తెలిసిందే.ఎందువు సిమిమా థియేటర్లు అన్ని మూసివేయటంతో  విడుదలకు సిద్ధంగా ఉన్న నిర్మాతలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు అందరూ హీరోలు హీరోయిన్లు తమ తమ సినిమాలను డిజిటల్ స్ట్రీమింగ్  కంపెనీల ద్వారా విడుదల చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం తమిళ నటి జ్యోతిక నటించిన సినిమా త్వరలో ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ మీద విడుదల చేయబోతున్నాం అంటూ ఓ ప్రకటన విడుదల అయ్యింది . ప్రస్తుతం జ్యోతిక పొన్నగల్ వందల్ అనే  చిత్రంలో నటిస్తుంది . ఇక ఈ సినిమాకు సంబంధించి థియేట్రికల్ ట్రేలర్  విడుదల లాంటి ఉండదు అంటూ ప్రకటించేసింది. ఈ చిత్రం యొక్క శ్రేణి హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్ ఫామ్ కు అమ్ముడయ్యాయి  ఈ సినిమా హక్కులు...

 

 

 ఇది అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా  24న విడుదల కాబోతుంది అని సమాచారం.దీనికి  సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం సినిమా థియేటర్లలో విడుదల చేయాలని ఎన్ని రోజుల వరకు వేచి చూసినప్పటికీ ఇప్పటికీ సినిమా థియేటర్లు తెరుచుకునే అవకాశం కనిపించకపోవడంతో డిజిటల్ క్రీస ఫ్లాప్  ట్రైనింగ్ పెంచుకునే తెలుస్తుంది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న లాక్ డౌన్ ప్రభావం కారణంగా తమ చిత్రాన్ని ఆన్లైన్ లో విడుదల చేస్తున్న ప్రముఖ  ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థ ప్రకటించినట్లు సమాచారం. 

 

 

 అయితే జ్యోతిక కు సంబంధించిన సినిమా ఎలా డిజిటల్ ప్లాట్ ఫాం లో విడుదల చేయాలకోవటం పై  వారిని థియేటర్ మరియు మల్టీప్లెక్స్ అసోసియేషన్ కోపానికి కారణం గా కూడా మారిపోయింది. అయితే అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అయిన ఆర్ పన్నీర్ సెల్వం జ్యోతిక నటించిన సినిమా అమెజాన్ లో విడుదల అవ్వడానికి ఖండించారు. అయితే ఒక్క రోజులో 30 మందికి పైగా ప్రముఖ నిర్మాతలు తమ రాబోయే నిర్మాణ ప్రాజెక్టు ను నేరుగా ఓటు ద్వారా విడుదల చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. చిన్న మధ్య తరగతి బడ్జెట్ చిత్రాల నిర్మాతలు తమ పెట్టుబడులను తేదీ రాబట్టుకోవడానికి ఈ తరహా ధోరణి అనుసరిస్తున్నట్లు సమాచారం

మరింత సమాచారం తెలుసుకోండి: