2005 లో వచ్చిన దోస్తీ సినిమాతో వెండి తెరకు పరిచయం అయినా కరీష్మా తన్నా బాలీవుడ్ అభిమానులకు దగ్గరయింది.
కరిష్మాయ తన్నా1983 డిసెంబర్ 21 లో మహారాష్ట్రలోని ముంబై నగరంలో జమించింది.
ఈమె ఇప్పటివరకు ఓ నటిగాను , మోడల్ గాను మరియు హోస్ట్ గాను పనిచేసింది.
క్యుంకి సాస్ భీ కబీ బహు థి , నాగార్జున - ఏక్ యోధ మరియు ఖయామత్ కి రాత్ చిత్రాలతో ఆమె బాగా ప్రసిద్ది చెందింది .
2014 లో బిగ్ బాస్ సీజన్ 8 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది.
బిగ్ బాస్ హౌస్ లో వివాదాలను సృష్టించడంలో ఈమెది ప్రత్యక మైన స్టైల్, ఎప్పుడు ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూనే ఉండేది.
అయితే బయటకూడా ఈమె ఎప్పుడు వివాదాలలో తరచుగా కనబడేది.
అయితే ఆ వివాదాల కారణంగా 2017 లో కామెడీ దంగల్ అవకాశాన్ని కోల్పోయింది ఈ బ్యూటీ.
తన బిహేవియర్ కారణంగా పలు వివాదాలలో చిక్కుకుని లీగల్ నోటీసులను సైతం అందుకుంది.
లెజెండరీ సంగీత దర్శకుడు బప్పీలహరి కుమారుడు బప్పాలహరి తో ఈ ముద్దుగుమ్మ డేటింగ్ కూడా చేసింది.
17 ఏళ్ళ వయసులోనే ఆమె సినీ పరిశ్రమలోకి ప్రవేశించారు.
అయితే ఆ తరువాత ఆమెకున్న స్మోకింగ్ మరియు డ్రింకింగ్ అలవాటు ద్వారా బాలీవుడ్లో అవకాశాలను కోల్పోయింది ..
అయినప్పటికీ అనేక హిందీ టీవీ సీరియల్స్ చేసి లేడీ ఫాలోయింగ్ ని పెంచుకుంది.
సంజయ్ దత్ బయోపిక్ సంజు లో ఈమె మాధురి దీక్షిత్ పాత్రను పోషించింది.
అయితే ఈ లాక్ డౌన్ లో సోషల్ మీడియాలో ఈ నటి చాల బిజీగా ఉంటూ అభిమానులకు టచ్ లో ఉంటూ ఉంది.
తన లేటెస్ట్ యోగ ఫోజులతో కుర్రకారును రెచ్చగొడుతూ ఉంది.
సోషల్ మీడియాలో ఈ నటి చాలా హాట్ గా కనిపిస్తూ ఉంటూవుంది .
(Photo Credit: ihg Instagram) కరిష్మా తన్నా
(Photo Credit: ihg Instagram) కరిష్మా తన్నా
(Photo Credit: ihg Instagram) కరిష్మా తన్నా
(Photo Credit: ihg Instagram) కరిష్మా తన్నా
(Photo Credit: ihg Instagram) కరిష్మా తన్నా
(Photo Credit: ihg Instagram) కరిష్మా తన్నా
(Photo Credit: ihg Instagram) కరిష్మా తన్నా
(Photo Credit: ihg Instagram) కరిష్మా తన్నా