తెలుగు చిత్ర పరిశ్రమలో చెదరని ముద్ర వేసుకోవడమే సినీ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్న హీరో అంటే అందరు అనే మాట మెగాస్టార్ చిరంజీవి.. అందుకే చిరంజీవిని హీరో కా బాప్ అనే పేరు కూడా ఉంది.. ఇకపోతే చిరంజీవి కష్టాన్ని నమ్ముకొని పైకో చ్చాడు అనే విషయం తెలిసిందే.. ఎన్నో సినియాలలో నటించి వరుసహిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు.. 

 

 

 

ఇకపోతే .. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం చాలా మంది హీరోలు చాలా కష్టాలను ఎదుర్కొని వచ్చిన వాళ్ళే ఉన్నారు.. అందుకే ఇప్పుడు వరుస విజయాలను అందుకుంటూ వస్తున్నారు.  ఇకపోతే తెలుగు అగ్ర హీరోలు అందరూ కూడా అలా కష్టాలను ఎదుర్కొంటూ పై కొచ్చిన వాళ్ళే .. వారిలో ఇసుమంత కూడా సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా , ఎటువంటి మనీ సపోర్ట్ లేని వారు ఇప్పుడు చాలామంది ఉన్నారు..

 

 

 

కష్టపడి సినిమా అవకాశాలను అందుకున్న హీరోల విషయానికి వస్తె చాలా మందే ఆ జాబితాలోకి చేరతారు. కానీ వారిలో చిరంజీవి స్థానం మాత్రం ఎప్పటికీ చెరిగి పోదు .. అందుకే తెలుగు హీరోల నుంచి చిత్ర దర్శక నిర్మాతల వరకు అందరూ ఆయనను ఆదర్శంగా తీసుకున్నారు.. అయితే చిరంజీవి సరసన అప్పుడు నటించిన హీరోయిన్లు ఇప్పటికీ ఆయనతో జోడీ కట్టాలని ఆలోచనలో ఉన్నారట.. ఇంతకీ వారేవరంటే..రాధ , విజయ శాంతి, రాధిక , సుహాసిని వీరందరూ కూడా చిరంజీవితో కలిసి నటించాలని కోరిక ఉందంటూ గత ఏడాది జరిగిన రీయూనిన్ పార్టీలో వారు అన్నట్లు తెలుస్తోంది.. మరి ఈ వార్త నిజమైతే చిరంజీవి కూడా అంతేగా.. 

 

 

 

అయితే విజయ శాంతి , చిరంజీవి నటించిన సినిమాల విషయానికొస్తే చాలానే వస్తాయి...కాగా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన కొండవీటి రాజా సినిమా భారీ విజయాన్ని అందుకుంది అంతేకాకుండా మంచి టాక్ ను కూడా సొంతం చేసుకుంది.. ఈ సినిమాలో  విజయ శాంతి రాధ నటించారు .. అయితే చాలా మంది వీరిద్దరూ మద్య ఏదో నడుస్తుందని అనుకున్నారు.. కానీ వారిద్దరి మద్య మంచి స్నేహ బంధం ఉందని ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో తేల్చి చెప్పేశారు.. అంతే కాదండోయ్ కొద్దీ రోజుల నుంచి వీరిద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు అనే టాక్ నడిచింది.. చివరికి ఒక సినిమా వల్ల కలిశారు..

మరింత సమాచారం తెలుసుకోండి: