టాలీవుడ్ లో తక్కువ కాలంలో పూజ హెగ్డే కి మంచి డిమాండ్ వచ్చింది. ఆమెకు టాలీవుడ్ లో జనాలు చాలా తక్కువ కాలంలో మంచి హీరోయిన్ గా పేరు తేచుకుంది. ఇక ఆమె సినిమాలు ఆమె నటన గురించి పక్కన పెడితే ఇప్పుడు ఆమె వ్యక్తి గత జీవితంలో వ్యాపారాలతో చాలా బిజీ అవ్వాలి అని భావిస్తున్నట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఆమె ఇప్పుడు వ్యాపారాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టింది అని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. ఆమెకు సినిమాల మీద ఇప్పుడు అంత ఆసక్తి లేదు అని సమాచారం. 

 

వచ్చే ఏడాది ఆమె వ్యాపారాల మీద ఎక్కువగా ఫోకస్ చేసే సూచనలు ఉన్నాయి అని అంటున్నారు. ఆమెకు ఇప్పుడు అగ్ర హీరోల సినిమాల్లో మంచి ఆఫర్లు వస్తున్నా ఆమె మాత్రం చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తుంది. తన చిన్న నాటి ఫ్రెండ్ తో ఆమె వ్యాపారాలు చేయడానికి సిద్దంగా ఉంది అని సమాచారం. మరి ఏ విధంగా ఆమె వ్యాపారాలు చేస్తుంది అనేది చూడాలి. ఇక ఆమె సినిమాలు అన్నీ కూడా ఇటీవలి కాలంలో మంచి హిట్స్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆమె ప్రభాస్ తో ఒక సినిమా చేస్తుంది. ఆ సినిమా తర్వాత ఆమె అఖిల్ తో ఒక సినిమాలో నటిస్తుంది. 

 

సినిమా వచ్చే ఏడాది రానుంది. ఇక ఆమె ఆ తర్వాత ప్రభాస్ తో మరో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి ఏ సినిమాలు చేస్తుందో గాని ఆమె వ్యాపారాల మీదనే ఇప్పుడు ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. తనకు టాలీవుడ్ లో రెమ్యునరేషన్ తగ్గించే అవకాశం ఉంది అనే భావన లో ఆమె ఉంది అని సమాచారం. అందుకే సినిమాలు వద్దు అంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: