డి. సురేష్ బాబు నిర్మాణం లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన తులసి మూవీ లో విక్టరీ వెంకటేష్, నయనతార హీరో హీరోయిన్ల గా నటించగా దేవిశ్రీప్రసాద్ సంగీత బాణీలను అందించాడు. ఈ సినిమాలోని ఆరు పాటలూ సూపర్ హిట్ గా నిలిచాయి. నాలుగు పాటలకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా... ఒక పాటకి భాస్కరభట్ల రవికుమార్ మరొక పాటకు సాహితీ లిరిక్స్ అందించింది. 


ఐతే సాహితి... నే ఛుక్ ఛుక్ బండిని రో అనే ఐటమ్ సాంగ్ కి లిరిక్స్ అందించగా దేవి శ్రీ ప్రసాద్, మాల్గుడి శుభ ఈ పాట ను ఆలపించారు. అయితే ఈ మాస్ మసాలా పాటలో శ్రేయ శరణ్ నృత్యం చేసి దుమ్ము రేపింది. అప్పటి వరకి హీరోయిన్ గా కొనసాగిన శ్రేయ శరన్ ఒకేసారి ఐటమ్ సాంగ్ లో కనిపించి ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. శ్రేయ శరన్ పొట్టి పొట్టి డ్రెస్సులతో తన అందాలను ఆరబోస్తూ ముసలి వాళ్లకి కూడా నరాల్లో రక్తం ప్రసరించేలా చేసింది. 


ఏది ఏమైనా శ్రేయ శరణ్ బాలీవుడ్ లో కూడా రాణిస్తూనే ఉంది. అజయ్ దేవగన్ హీరోగా నటించిన దృశ్యం సినిమా లో సాంప్రదాయకమైన భార్య పాత్రలో నటించి అందరి చేత వావ్ అనిపించింది. అక్కినేని నాగార్జున సరసన మనం సినిమాలో ఆమె నటనకు గాను ఎన్నో ప్రశంసలు దక్కాయి. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన పైసా వసూల్ మామ ఏక్ పెగ్ లా పాటలో తన సెక్సీ హావభావాలతో మత్తెక్కించింది. రేడియో అంటాడు సినిమాలైనా పవిత్ర లో కూడా శ్రేయ శరణ్ నటించింది కానీ ఆ లో చిత్రాలు అంతగా ప్రేక్షకాదరణ పొందలేకపోయాయి. దాంతో ఆమె ఆ చిత్రాలకు దూరంగా ఉంటూ వచ్చిన ప్రతీ పాత్రలో నటించేందుకు సిద్ధమవుతోంది. ఏది ఏమైనా నాగార్జునతో ఆమె పండించిన కెమిస్ట్రీ తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు.

మరింత సమాచారం తెలుసుకోండి: