పవన్ కళ్యాణ్ పూనమ్ కౌర్ మధ్య ఏదో ఉందని కత్తి మహేష్ ఒకానొక సందర్భంలో చెప్పిన తర్వాత పెద్ద రచ్చ జరిగింది. నిజంగా పవన్ కళ్యాణ్ కి పూనమ్ కౌర్ కి మధ్య ఏదైనా సంబంధం ఉందా అని ఎంతోమంది ఇప్పటికీ అనుమాన పడుతూనే ఉంటారు. ఆ క్రమంలోనే ఒక ఆడియో కూడా లీక్ అయ్యి పెద్ద సంచలనమే సృష్టించింది. తాజాగా వివాదాస్పద నటి శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్, పూనం కౌర్ లపై సంచనల వ్యాఖ్యలు చేసింది. 


పూనమ్ కౌర్ తన సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా దాంట్లో పీకే లవ్ అని మెన్షన్ చేస్తోంది. ఇటీవల ఆమె స్పెషల్ గా తయారు చేసిన పీకే మాస్కులు ధరించి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే దీన్ని ఉద్దేశిస్తూ శ్రీరెడ్డి ఆమెపై విరుచుకుపడింది. పూనమ్ అక్క పీకే మాస్క్ వేసుకోవడం ఎందుకు? పవన్ కళ్యాణ్ వేసుకున్న మాస్క్ తీసేసి అతని నిజ స్వరూపం మా అందరికీ చూపించు. అతని మాస్ కి వెనుక ఏముందో చూడాలని ఉంది', అని శ్రీరెడ్డి కామెంట్ చేసింది. 


శ్రీ రెడ్డి కామెంట్ కి పూనమ్ కౌర్ స్పందించింది.‘ఓ కూతురుగా ఉండటం ఒక బాధ్యత, ఒక చెల్లిగా ఉండటం ఒక బాధ్యత, ఒక ప్రేయసి, భార్యగా ఉండటం ఒక బాధ్యత, బాధ్యత ప్రేమతో క్యారెక్టర్‌తో వస్తది, ఫ్రీడమ్ అని అమ్మ నాన్నని వదిలేసి, డబ్బు అని క్యారెక్టర్‌ని వదిలేసిన అమ్మాయి ఒక వేశ్య కంటే దారుణం. మనిషిగా మారు మృగం' అని శ్రీరెడ్డి ని ఉద్దేశిస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. 


శ్రీ రెడ్డి కూడా మరింత ఘాటుగా పూనం కౌర్ పై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడింది.  ‘నాకు తెలిసిన ఒక వేశ్య కథ ,పూనమ్ ఒక 3 పెళ్ళిళ్ళైన ,ఒక వ్యక్తితో కడుపు చేయించుకుని కోట్లు భరణం గా పుచ్చుకుని అతని లగ్జరీ అనుభవిస్తూ టాటూలు వేసుకుని నేను మిమ్మల్నీ మర్చిపోలేను అంటూ దొంగ ప్రేమ వొలగపోస్తూ,ఓ పక్క ఎలక్షన్స్ లో ఆయన్ని వాయిస్ రికార్డ్స్ తో ఓడించాలని కుతంత్రాలు పన్నిన ,సైకో ప్రాస్టిట్యూట్ నువ్వా నేనా??వేరే పొలిటికల్ పార్టీస్ లో చేరి ఇంకా బ్లాక్మెయిల్ చెయ్యొచ్చు పెళ్లి చేస్కోవచ్చు అని ఎవరు ట్రై చేశారే పతివ్రతా??నీ ఎత్తుగడలు తెలీక పీకే బలయ్యాడు..పి ఫాన్స్ ఇదొక సైకో ముండ, ఇదొక విషపురుగు ..ఇది నిజం' అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: