టాలీవుడ్ లో కొందరు హీరోయిన్ లు ఇప్పుడు అవకాశాల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా సరే వారికి అవకాశాలు వచ్చే అవకాశం ఏ  విధంగా చూసిన సరే కనపడటం లేదు అనే చెప్పాలి. అందులో నివేదా థామస్ కూడా ఒకరు. ఆమె ఒకప్పుడు తెలుగులో చాలా యాక్టివ్ గ ఆకనపడింది. చేసిన సినిమాలు తక్కువే అయినా సరే ఆమెకు మంచి గుర్తింపు మాత్రం మన తెలుగులో వచ్చింది అనే చెప్పాలి. అయితే ఇప్పుడు మాత్రం ఆమె తెలుగులో సినిమాలను పెద్దగా చేయడం లేదు. దానికి కారణం ఆమెను దర్శక నిర్మాతలు పక్కన పెట్టడమే. 

 

టాలీవుడ్ లో ఆమెకు క్రేజ్ ఉన్నా సరే ఆమె మాత్రం తెలుగులో సినిమాలను చేయడానికి బాగా ఇబ్బంది పడుతుంది అనే ప్రచారం జరుగుతుంది. ఆమెను అసలు దర్శక నిర్మాతలు వద్దు అని చెప్పినట్టు సమాచారం. దానికి కారణం ఏంటీ అనేది స్పష్టంగా తెలియదు గాని ఆమె మాత్రం ఇప్పుడు తెలుగులో చాలా వరకు అవకాశాలు రాక తన కు ఉన్న పరిచయాలను వాడుకునే ఆలోచనలో ఉండి అని సమాచారం. ఇటీవల ఆమె హైదరాబాద్ వచ్చి నానీ ని కలిసి వెళ్లినట్టు సమాచారం. నానీ తో సినిమా చేయడానికి గానూ ఆమె అడిగింది అని నానీ మాత్రం ఆమెకు ఏ విధంగా కూడా సమాధానం ఇవ్వలేదు అని తెలుస్తుంది. 

 

ఇక ఎన్టీఆర్ తో కూడా ఆమెకు పరిచయం ఉన్న నేపధ్యంలో ఆమె ఎన్టీఆర్ తో కూడా చర్చలు జరిపే ప్రయత్నాలు చేసింది అని అయినా సరే ఆమెకు మాత్రం అవకాశం రాలేదు అని తెలుస్తుంది. ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో ఆమె చెయ్యాలి అని చూస్తుంది అని కాని ఆమెకు అవకాశం వచ్చే  సూచనలు అయితే ఇప్పుడు లేవు అని అంటున్నారు. మరి దానికి కారణం ఏంటో...

మరింత సమాచారం తెలుసుకోండి: