టాలీవుడ్ లో కొన్ని కొన్ని సినిమాలు టీవీ లో ఎప్పుడు వచ్చినా సరే జనాలు కచ్చితంగా ఆదరిస్తూ ఉంటారు. సినిమా కథ బాగుంది అనుకుంటే చాలు కచ్చితంగా సినిమాకు ఆదరణ అనేది ఉంటుంది అని చెప్పవచ్చు. టాలీవుడ్ లో ఇంద్ర సినిమా ఒక సంచలనం అనే విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా కథ నుంచి చిరంజీవి నటన వరకు అన్నీ హైలెట్. ఈ సినిమాలో ఉండే ఫ్యాక్షన్ కూడా సినిమాకు ఒక రేంజ్ లో హైలెట్ అయింది అనే చెప్పాలి. అందుకే ఈ సినిమా జనాలకు చాలా బాగా నచ్చింది అని చెప్పవచ్చు కూడా. 

 

ఇక అది అలా ఉంటే ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి చాలా బాగా నచ్చింది. మాస్ కి మాత్రమే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా చాలా చాలా బాగా నచ్చింది అనే చెప్పాలి. చిరంజీవి కెరీర్ లో వచ్చిన ది బెస్ట్ సినిమాల్లో ఇది ఒకటి. సినిమా కథలో ఫ్యామిలీ సీన్ లకు మంచి ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే సినిమా కథలో అవే ఎక్కువగా హైలెట్ అయ్యాయి. ఇంట్లో చిరంజీవి కి ఇచ్చే ప్రాధాన్యత సినిమాకు హైలెట్ అయింది అని చెప్తారు జనాలు. ఆ విధంగా ఈ సినిమా జనాలకు చాలా బాగా నచ్చింది. ఇక ఈ సినిమాలో ఉండే ఫైట్స్ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చాయి. 

 

ఎక్కడా బోర్ లేకుండా ఆ ఫైట్స్  ఉంటాయి అనే విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత చిరంజీవి రేంజ్ ఇంకా పెరిగింది అని చెప్పాలి. కాగా ఇప్పుడు అయన ఆచార్య అనే సినిమాలో రామ్ చరణ్ నిర్మాతగా నటిస్తున్నారు. ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: