అగ్ర హీరోల సినిమాలు అనగానే పనులు మానుకుని మరీ చూసే పరిస్థితి తెలుగులో ఉంటుంది అనే విషయం అందరికి తెలిసిందే. చిన్న హీరో సినిమా అయినా పెద్ద హీరో సినిమా అయినా సరే కచ్చితంగా మన తెలుగులో పనులు మానుకుని మరీ చూస్తూ ఉంటారు జనాలు అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు టాలీవుడ్ లో సినిమా హాల్ కి వెళ్ళే పరిస్థితి అయితే దాదాపుగా లేదు అనే చెప్పాలి. దానికి కారణ ఏంటీ అంటే సినిమా మార్కెట్ అనేది ఇప్పుడు ఉండే అవకాశం దాదాపుగా లేదు అనే అర్ధమవుతుంది. 

 

కరోనా దెబ్బ కనీసం మూడేళ్ళు అయినా ఉండే అవకాశం ఉంది. ఈ మూడేళ్ళలో హీరోలు చాలా కష్టంగా నిలబడాలి. అగ్ర హీరోలు అయినా సరే ఇప్పుడు చాలా వరకు కష్టంగా నిలబడే పరిస్థితి అయితే ఉంది అని చెప్పాలి. ఇప్పుడు అసలు విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ ఒక నిర్ణయం తీసుకున్నాడు అని సమాచారం. అతను ఇప్పుడు చేసే సినిమాను పూర్తి అయిన తర్వాత రెండేళ్లలో నాలుగు సినిమాలను తీసుకుని రావాలి అనే ఆలోచనలో ఉన్నాడు అని అంటున్నారు జనాలు. మరి అది నిజమా కాదా అనేది తెలియదు గాని దీనికి సంబంధించిన చర్చ అయితే జరుగుతుంది. 

 

తన అన్న కళ్యాణ్ రామ్ కి ఇదే విషయం చెప్పాడు అని ఈ రెండేళ్లలో కనీసం రెండు సినిమాలు అయినా నీతో చేస్తా అన్నాడు అని  తెలుస్తుంది. పుష్ప సినిమా తర్వాత సుకుమార్ ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశం ఉంది అనే వార్తలు అయితే టాలీవుడ్ లో వినపడుతున్నాయి ఇప్పుడు. అందుకే ఇప్పుడు సుకుమార్ ని కూడా లైన్ లో పెట్టే ఆలోచనలో కళ్యాణ్ రామ్ ఉన్నాడు అని సమాచారం. చూడాలి మరి ఏమవుతుంది అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: