ఇప్పుడు టాలీవుడ్ హీరోలు వ్యాపారం మీద ఎక్కువగా దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. అగ్ర హీరోల నుంచి చిన్న హీరోల వరకు అందరూ కూడా ఇప్పుడు వ్యాపారం లో లాభాలు బాగానే వస్తు ఉన్న నేపధ్యంలో వ్యాపారం చేయడం మీద దృష్టి ఎక్కువగా పెడుతున్నారు. అగ్ర హీరోలు అయితే సినిమాల నిర్మాణం నుంచి ప్రతీ ఒక్కటి కూడా జాగ్రత్త గా వ్యాపారం చేస్తూ తమ మార్క్ వేస్తున్నారు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు మన తెలుగు లో సినిమాలు కాస్త ప్రమాదకరంగా ఉన్న నేపధ్యంలో హీరోలు అందరూ కూడా కాస్త జాగ్రత్త పడుతున్నారు అని తెలుస్తుంది. 

 

దేశ వ్యాప్తంగా సినిమాలకు ఉన్న పరిస్థితిని దృష్టి లో పెట్టుకుని వ్యవహరించే ఆఒచనలొ ఉన్నారు. ఇప్పుడు స్టార్ హీరోలు అందరూ సినిమాల్లో ఆదాయం తగ్గే అవకాశం ఉన్న నేపధ్యంలో ఇప్పుడు దాదాపుగా వ్యాపారాల మీద దృష్టి పెట్టి వాటి మీదనే ఫోకస్ చెయ్యాలి అని చూస్తున్నట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్ మహేష్ బాబు రామ్ చరణ్ నానీ ప్రభాస్ అందరూ కూడా వ్యాపారాల మీద ఫోకస్ చేసారు. ఆదాయం ఎక్కడా కూడా తగ్గకుండా చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో దీని మీదనే అసలు చర్చలు అన్నీ కూడా జరుగుతున్నాయి. 

 

వ్యాపారాలు చేస్తే నష్టాలు రాకుండా దాదాపుగా జాగ్రత పడుతున్నారు అని అంటున్నారు. మరి అది ఎంత వరకు ఫలిస్తుంది అనేది చూడాలి. మహేష్ బాబు ఎలాగూ సినిమాల నిర్మాణం  తో పాటుగా రియల్ ఎస్టేట్ లో కూడా ఉన్నాడు. రామ్ చరణ్ కూడా దాదాపుగా అంతే. భార్య తో కలిసి అతను వ్యవసాయం కూడా చేసే ఆలోచనలో ఉన్నాడు అనే ప్రచారం జరుగుతుంది. ఇక పవన్ కళ్యాణ్ కూడా దాదాపు గా అలాగే ఆలోచిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: