మన తెలుగులో ఎన్టీఆర్ సినిమాలను నిర్మిస్తున్నాడు అనగానే ఏ సినిమా నిర్మిస్తున్నాడు ఏ సినిమా చేస్తున్నాడు అనే చర్చలే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అవును అతను చేసే సినిమాల మీద జనాలకు ఒక తెలియని ఆసక్తి అనేది వచ్చింది. సినిమాలను నిర్మించే ఆలోచనలో ఉన్నాడు అనగానే స్టార్ హీరోలతో సినిమాలను చేస్తాడా లేక చిన్న హీరోలతో సినిమాలను చేస్తాడా అంటూ టాలీవుడ్ జనాలు ఏదొకటి అతని గురించి చర్చలు  జరుపుతూనే ఉన్నారు. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు అతని గురించి ఒక వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 

 

అతను నానీ తో కలిసి ఒక ప్రాజెక్ట్ ని లైన్ లో పెట్టే ఆలోచనలో ఉన్నాడు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అవును అతను ఇప్పుడు నానీ తో కలిసి ఒక భారీ ప్రాజెక్ట్ ని సొంతగా నిర్మించే ఆలోచనలో ఉన్నాడు అని అంటున్నారు. ప్రశాంత్ నీల్ తో చేసే సినిమాను నానీ తో పాటుగా చెయ్యాలి అని అతను చూస్తున్నాడు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఇప్పటికే అనేక చర్చలు కూడా టాలీవుడ్ వర్గాల్లో జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ లో దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా పెట్టుబడి పెట్టే  అవకాశం ఉందని టాలీవుడ్ లో అంటున్నారు. 

 

ఈ ప్రాజెక్ట్ ని తీసుకుని రావడానికి ఎన్టీఆర్ చాలా కష్టపడుతున్నాడు అని అతనికి వరుసగా ఇబ్బందులు వస్తున్నాయి అని సమాచారం. ఇక ఈ ప్రాజెక్ట్ ని భార్య సహకారం తో ముందుకు తీసుకుని వెళ్ళే ఆలోచనలో అతను ఉన్నాడు అని సమాచారం. చూడాలి మరి ఎం జరుగుతుంది అనేది. ఇక ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అసలు పెట్టుబడి పెడతాడా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: