ఇప్పుడు సినిమాల షూటింగ్ అంటే చాలు భయపడుతున్నారు. టాలీవుడ్ లో జనాలు అందరూ కూడా దాదాపుగా సైలెంట్ గానే ఉండే పరిస్థితి అయితే ఇప్పుడు నెలకొంది అనే చెప్పాలి. అగ్ర హీరోలు అయినా చిన్న హీరోలు అయినా సరే ఇప్పుడు షూటింగ్ ల విషయంలో దాదాపుగా సైలెంట్ గానే ఉన్నారు అనే చెప్పాలి. టాలీవుడ్ లో జనాలు అందరూ కూడా ఇప్పుడు సినిమాలను కాస్త సీరియస్ గా తీసుకునే చేస్తున్నారు అనే చెప్పాలి. ఇక అగ్ర హీరోలు చిన్న హీరోలు అయితే షూటింగ్ కి వెళ్ళాలి అని ఉన్నా సరే వెళ్ళే పరిస్థితి లేదు. 

 

 ఈ తరుణంలో ఒక వ్యవహారం టాలీవుడ్ మొత్తాన్ని కూడా షేక్ చేసింది అనే చెప్పాలి. అది ఏంటీ అంటే ఇటీవల టీవీ సీరియల్ పరిశ్రమలో కరోనా కేసులు రావడమే. టీవీ సీరియల్ కి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అయితే కనీస జాగ్రత్తలు కూడా వాళ్ళు తీసుకోలేదు. దీనితో కరోనా కేసులు ఒక సీరియల్ యూనిట్ మొత్తంలో బయటపడ్డాయి. దీనితో అందరూ కూడా ఇప్పుడు షాక్ అయ్యారు. ఈ వ్యవహారం టాలీవుడ్ మొత్తాన్ని షేక్ చేసింది అనే చెప్పాలి. ఇక 33 మంది  నటులకు కరోనా వచ్చింది అనే వార్త షేక్ చేసింది. 

 

ఇక వారి నుంచి ప్రముఖ దర్శకుడికి కరోనా సోకింది అని చాలా మంది అనుకున్నారు కూడా. కాని అది నిజం కాదని నెగటివ్ ఫలితాలు వచ్చాయి అని తర్వాత వెల్లడి అయింది. దీనితో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఈ వ్యవహారం దెబ్బకు షూటింగ్ లు చెయ్యాలి అంటే చాలు చాలా మంది ఆలోచనలో పడిపోయారు. అగ్ర హీరోలు కూడా ఇప్పుడు సినిమాల షూటింగ్ లను అసలు వద్దు అవసరం అయితే చిన్న చిన్న సీన్ లు చేద్దాం అని అంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: