టాలీవుడ్ లో జనాలు ఇప్పుడు ఎక్కువగా వివాదాలతో సావాసం చేస్తున్నారు అనే చెప్పాలి. చిన్న చిన్న విషయాలను కూడా కొందరు పెద్దగా చేసి చూస్తున్నారు అనే చెప్పాలి. అగ్ర హీరోలు చిన్న హీరోలు కూడా కొందరు వివాదాలతో సావాసం చేస్తున్నారు. ఇక సినిమాలు అసలు ఏ మాత్రం కూడా చేయని నాగబాబు లాంటి వారు కూడా వివాదాలతో సోషల్ మీడియాలో ఏదోక విధంగా హాట్ టాపిక్ అవుతూ వస్తున్నారు. అందులో  కొన్ని కొన్ని వివాదాలు టాలీవుడ్ ని కూడా షేక్ చేస్తున్నాయి అనే చెప్పాలి. ఇక  నాగబాబు ఇటీవల చేసిన వ్యాఖ్యలు కాస్త సంచలనంగా మారాయి. 

 

ఆయన బాలకృష్ణ మీద చేసిన వ్యాఖ్యలు బాగా సంచలనం అయ్యాయి అనే చెప్పాలి. సినిమాల షూటింగ్ కి సంబంధించి బాలకృష్ణను ఆయన విమర్శలు చేసారు. బాలయ్య  మెగా ఫ్యామిలీ ని ఏదో అన్నారు అని భావించి ఆయన ఫైర్ అవ్వడం సంచలనంగా మారింది. ఇటీవల సినీ పెద్దలు అందరూ కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్  యాదవ్ ని కలవగా బాలయ్య ను పిలవలేదు. దీనిపై కాస్త బాలకృష్ణ ఘాటుగానే  స్పందిస్తూ ఫైర్ అయ్యారు. ఇక దానిపై నాగబాబు ఆవేశంగా స్పందిస్తూ బాలయ్య మీద విమర్శలు చేసారు. 

 

అది కాస్త వివాదంగా మే జూన్ నెలల్లో నడిచింది అనే చెప్పాలి. బాలయ్యకు ఆయన వార్నింగ్ కూడా ఇవ్వడం అనేది మనం చూసాం. ఇక ఆ వివాదం తర్వాత ఆయన దాదాపుగా సైలెంట్ అయ్యారు. దీనికి కారణం బాలయ్య స్పందించిన తీరే అని కొందరు అంటారు. బాలకృష్ణ అసలు ఏ మాత్రం కూడా ఆయన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోలేదు అని అంటారు. అందుకే ఆయన కూడా ఏదీ తర్వాత మాట్లాడలేదు అని అర్ధమవుతుంది. ఇప్పుడు బాలయ్య బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: